జాతీయం

కేంద్రమంత్రి మృతిపట్ల ప్రధాని, సోనియాల సంతాపం

ఢిల్లీ : కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శీశ్‌రాం ఓలా మృతి పట్ల ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా …

మా కన్నీరింకా ఇంకిపోలేదు : నిర్భయ తండ్రి

ఢిల్లీ: ఆ దుకదృష్టకర సంఘటన జరిగి ఏడాదయ్యింది. కానీ మా కన్నీరింకా ఇంకిపోలేదు. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటాం… అన్నారు నిర్భయ తండ్రి. యావత్‌ …

కాశ్మీర్‌లో లోయను వణికిసున్న చలి

శ్రీనగర్‌: కాశ్మీర్‌ లోయను చలి పులి వణికిస్తోంది. శనివారం రాత్రి అక్కడ ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత మైనన్‌ పది డిగ్రీలకు అటూ ఇటూగా ఉండగా, లడఖ్‌లో …

ట్రైబునల్‌ తీర్పులో విరుద్ధమైన భావాలు ఉన్నాయి : నారాయణ

న్యూఢిల్లీ: నీళ్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబునల్‌ తీర్పులో విరుద్ధమైన భావాలు ఉన్నాయని ఆయన ఢిల్లీలో …

కేరళలో నిలిచిపోయిన శబరి ఎక్స్‌ప్రెస్‌

కేరళ: కేరళలోని సోలూరు కూడలి వద్ద శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటకు పైగా నిలిచిపోయింది. ఎన్‌-10 బోగీలో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా అయ్యప్ప భక్తులకు, కేరళ భక్తులకు …

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాల్లో ముగాశాయి. సెన్సెక్స్‌ 210 పాయింట్లు నష్టపోయి 20, 715 వద్ద ముగిసింది. ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 68 పాయింట్ల …

రాజ్యసభ మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా

ఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి వారు సమైక్య నినాదాలు చేశారు. దాంతో సభ …

చంద్రబాబు వైఖరి బాధాకరం : టీ ఎంపీలు

నూఢిల్లీ: తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని టీ కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. అన్ని పార్టీలు అంగీకరించాకే తెలంగాణపై కాంగ్రెస్‌ …

లోక్‌ సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌ సభ సోమవారానికి వాయిదా పడింది. వాయిదా అనంతరం ఒంటి గంట వరకు ప్రారంభమైన లోక్‌ సభలో తిరిగి అదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్‌ సభను …

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే ప్రమాణ స్వీకారం

జైపూర్‌ : రాజస్ధాన్‌ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ మార్గరెట్‌ అల్వా వసుంధర రాజేతో ప్రమాణ స్వీకారం చేయించారు. …