జాతీయం

లోక్‌ పాల్‌ బిల్లును ప్రవేశ పెట్టిన నారాయణస్వామి

ఢిల్లీ: ప్రధాన మంత్రి కార్యాలయం వ్యవహారాల మంత్రి నారాయణస్వామి రాజ్యసభలో లోక్‌ పాల్‌ బిల్లును ప్రవేశ పెట్టారు. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా …

లోక్‌ సభ మధ్యహ్నం ఒంటి గంట వరకు వాయిదా

ఢిల్లీ: లోక్‌ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం లోక్‌ సభ తిరిగి ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ …

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు బెయిల్‌ మంజూరు

ఢిల్లీ: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు సూప్రీం కోర్టు ఇవాళ బెయిల్‌ మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు …

పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభం

ఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. పార్లఎంట్‌ పై దాడి ఘటనకు నేటితో 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా … పార్లమెంట్‌ పై దాడి ఘటనలో మృతి …

స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛ : రాహుల్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. స్వలింగ సంపర్కం అనైతికమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన …

తక్షణం బిల్లు పెట్టండి

దిగ్విజయ్‌ను కోరిన కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదాను వెంటనే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో చర్చకు పెట్టాలని టీ జేఏసీ …

చక్రం తిప్పుతున్న డిగ్గిరాజా

తెలంగాణ చకచకాకు పావులు సీఎంకు కౌన్సెలింగ్‌ బొత్సకు పరామర్శ ఈ సమావేశాల్లోనే బిల్లుకు పురమాయింపు మేడం ఆదేశాల అమలుకు దిగ్విజయ్‌ సమన్వయం హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) …

తక్షణం బిల్లు పెట్టండి

మంత్రి డీకే అరుణ తీర్మానముండదు, అభిప్రాయమే : గండ్ర హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును తక్షణపై అసెంబ్లీలో చర్చకు …

న్యూఢిల్లీలో దళిత క్రైస్తవులపై లాఠీఛార్జి

న్యూఢిలీ: పార్లమెంట్‌ ముట్టడికి ప్రయత్నించిన దళిత క్రైస్తవులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎస్సీ కేటగిరీలో తమను చేర్చాలని దళిత క్రైస్తవులు డిమాండ్‌ చేశారు.

రెండు మూడ్రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది: సీఎం రమేశ్‌

ఢిల్లీ: తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి వంద మందికి పైగా ఎంపీల మద్దతు ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ తెలిపారు. పార్లమెంట్‌ వద్ద మీడియాతో …