జాతీయం

. వంశధార ట్రిబ్యునల్‌ గడువుపై విచారణ వాయిదా

ఢిల్లీ : వంశధార ట్రిబ్యునల్‌ గడువు పొడిగింపుపై విచారణను సుప్రీంకోర్టు రెండువారాలు వాయిదా వేసింది. వంశధార ట్రిబ్యునల్‌ చైర్మన్‌ ,సభ్యులకు వెంటనే నివాసాలు కేటాయించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు …

సీబీఐ కోర్టుకు చేరుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌

రాంచి : దాణా కుంభకోణంలో కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపధ్యంలో ఆర్జేడీ ఆధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సీబీఐ కోర్టుకు …

40పైసలు క్షీణించిన రూపాయి

ముంబయి : రూపాయి మరోసారి క్షీణించింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో 40 పైసలు తగ్గి రూ.62.91 వద్ద డాలర్‌తో మారకం అవుతుంది.ముడిచమురు దిగుమతిదారుల నుంచి ఒత్తిడి …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : రేట్ల భయాలతో గతవారం నష్టాలతో ముగిసిన నష్టాలతో స్టాక్‌మార్కెట్లు సోమవారం కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.ఆరంభ ట్రేడిండ్‌లో బీఎస్సీ సెన్సెక్స్‌ 190 పాయింట్లకు పైగా నష్టపోయింది. …

భారత్‌-పాక్‌ సరిహద్దులో మళ్లి కాల్పులకు పాల్పడిన పాక్‌

జమ్ము : ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సాక్షిగా భారత్‌- పాకిస్థాన్‌ దేశాల ప్రధాన మంత్రులు సమావేశం కావడానికి ఒక్క రోజు ముందు కూడా పాకిస్థాన్‌ దళాలు తెగబడ్డాయి. …

కాంగ్రెస్‌ నిర్ణయం మార్చుకోదు : దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దిగ్జిజయ్‌సింగ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ …

భవనంకూలిన ఘటనలో 25కుచేరిన మృతులు

ముంబయి : ముంబాయిలో నిన్న ఉదయం ఐదంస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మధ్యాహ్నాన్నానికి వాయిదా వేసిన హైకోర్టు

న్యూఢిల్లీ : ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మధ్యాహ్నాన్నానికి వాయిదా పడింది. శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టుకు ఏపీఎన్జీవోలు ,సీమాంధ్ర సచివాలయ పోరం ,పిటిషనర్‌ ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ …

ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కుంది. సుప్రీంకోర్టు

ఢిల్లీ : సుప్రీంకోర్టు ఈ రోజు ఓటర్లకు సంభందించి సంచలన తీర్పునిచ్చింది. ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. ఈవీఎంలలో నెగెటివ్‌కు బటన్‌ కేటాయించాలని …

బస్సు లోయలో పడి 15 మంది మృతి

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్‌మౌర్‌ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఓ మిని బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 15మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఖజానా …