జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. రూపాయి …

ప్రయోగానికి సిద్ధమైన జీశాట్‌ -7

బెంగళూరు,(జనంసాక్షి): సముద్ర తీరప్రాంతాల పరిపక్షణకి వినియోగించేందుకు కేవలం రక్షణ శాఖ ఉపయోగానికి ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని భారత్‌ సిద్ధంచేసింది. జీశాట్‌-7 అనే ఈ శాటిలైట్‌ పూర్తిగా స్వదేశీ …

తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయిందని సీమాంధ్ర ప్రాంత సచివాలయ, విద్యుత్‌ ఉద్యోగులతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తేల్చిచెప్పారు. ఈ రోజు ఢిల్లీలో …

దిగ్విజయ్‌సింగ్‌ తో రాష్ట్ర నేతల భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు వట్టి వసంతకుమార్‌, ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.

సుష్మాస్వరాజ్‌ను కలిసిన ఏపీఎన్టీవోలు

ఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ను ఏపీఎన్టీవో నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని ఈ సందర్భంగా వారు సుష్మాస్వరాజ్‌ని కోరారు. దీనికి స్పందించిన …

కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ భారీగా పతనమైంది. అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.42 గా ఉంది. డాలర్‌తో …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): నేడు కూడా స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 190 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 60 పాయింట్ల నష్టంలో నిఫ్టీ కొనసాగుతుంది. మరోవైపు రూపాయి పతనం …

పెరిగిన పసిడి ధరలు

ముంబై,(జనంసాక్షి): పుత్తడి మళ్లీ కాంతులీనుతుంది. ఇవాళ పది బంగారం ధర రూ. 32,000 లకు చేరింది. రూపాయి క్షీణత, స్టాక్‌ మార్కెట్ల పతనం బంగారం ధరను  ఒక్కసారిగా …

బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈ రోజు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. గల్లంతైన బొగ్గు కుంభకోణం దస్త్రాలపై సీబీఐ నివేదిక సిద్దం చేసింది. ఈ దస్త్రాల …

నిర్ణయం జరిగిపోయింది : ఏపీఎన్టీఓలతో ప్రధాని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని ఏపీఎన్టీఓలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఇవాళ …