జాతీయం

భత్కల్‌ను కోర్టుకు హాజరుపర్చిన పోలీసులు

బీహార్‌,(జనంసాక్షి): ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ను పోలీసులు మోతిహార్‌ కోర్టుకు హాజరుపర్చారు. కోర్టును ఎస్‌ఐఏ అధికారులు భత్కల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.

పుదుచ్చేరి మాజీ లెప్టినంట్‌ గవర్నర్‌ కన్నుమూత

నాగ్‌పూర్‌,(జనంసాక్షి): పుదుచ్చేరి మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌, విద్యావేత్త డాక్టర్‌ రజనీ రాయ్‌ గురువారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయసు 83 ఏళ్లు. ఆమెకు …

భత్కల్‌ కస్టడీ కోరనున్న కర్ణాటక పోలీసులు

బెంగళూరు,(జనంసాక్షి): కర్ణాటక పోలీసులు కూడా ఉగ్రవాది యాసిస్‌ భత్కల్‌ కస్టడీ కోరనున్నారు. బెంగళూరులో జరిగిన ఉగ్రవాదుల గురించి అతడిని ప్రశ్నించడానికి కస్టడీ కోరుతామని, అయితే అందుకు సమయం …

కోల్‌స్కాం దర్యాప్తు వేగవంతం చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ మందకొండి దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 169 సంస్థలపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ …

సురవరం సుధాకర్‌రెడ్డితో దిలీప్‌కుమార్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌ రెడ్డితో టీఆర్‌ఎల్డీ నేతలు, ఎమ్మెల్యే దిలీప్‌కుమార్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సురవరంకు …

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. 2జీ కుంభకోణానికి సంబంధించిన జేపీసీలో కేంద్రప్రభుత్వం ఈరోజు రాజ్యసభకు చెందిన మరో ఇద్దరు సభ్యులను నియమించింది. కాంగ్రెస్‌ సభ్యుడు పి. …

పార్లమెంట్‌లో రేపు ప్రకటన చేస్తా : మన్మోహన్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి పతనంపై  పార్లమెంట్‌ సభ్యుల ఆందోళన వాయిదా అనంతరం కూడా కొనసాగడంతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పందించారు. రూపాయి పతనంపై సభ్యుల ఆందోళన, అభిప్రాయాలను గౌరవిస్తామని, రేపు …

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

ఢిల్లీ,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంలో ఉండగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంలో …

రూపాయి పతనంపై స్పందించిన ప్రధాని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి పతనంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పందించారు. ప్రస్తుతం క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ప్రధాని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి దేశీయ కారణాలను కూడా తిరస్కరించలేమని …

డిసెంబర్‌లో జీఎస్‌ఎల్వీ ప్రయోగం : ఇస్రో

బెంగళూరు,(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్‌ఎల్వీ-డీ5ను డిసెంబర్‌లో ప్రయోగించే అవకాశం ఉందని బుధవారం ఇస్రో అధికారులు తెలిపారు. కమ్యూనికేషన్‌ ఉపగ్రహంతో ఈ …