జాతీయం

కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ మరింతగా దిగజారింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.06 కి పడిపోయింది. సెన్సెక్స్‌ 18 వేల మార్కు దిగువకు చేరింది. 590 …

ఆహార భద్రత అమలుకు ఢోకా లేదు : చిదంబరం

న్యూడిల్లీ,(జనంసాక్షి): రూపాయి పతనం వల్ల ఆహార భద్రత బిల్లు అమలుకు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. నిన్న లోక్‌సభలో ఆహారభద్రతా బిల్లు …

భారీగా నష్ట పోయిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా, నిఫ్టీ 140 పాయిట్లకు పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.

రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ మంగళవారం 141 పైసలు తగ్గి రికార్డు స్థాయిలో పతనమైంది. ప్రస్తుతం  డాలర్‌త రూపాయి మారకం విలువ రూ. 65.71 పైసలుగా ఉంది.

దేశీయ కారణాల వల్లే రూపాయి పతనం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశీయ కారణాల వల్లే రూపాయి పతనం చెందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఇవాళ రాజ్యసభలో రూపాయి పతనంపై మాట్లాడారు. రూపాయి విలువ సరైన …

స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న రూపాయి పతనం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సెన్సెక్స్‌ 400 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 120 …

దస్త్రాల గల్లంతుపై ఆందోళనకు దిగిన భాజపా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు శాఖలో దస్త్రాల గల్లంతుపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఆందోళనకు దిగింది. ఈ రోజు ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే భాజపా …

పార్లమెంట్‌ సమావేశాలు 6 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాలను వచ్చే నెల 6 వరకు  పొడిగించారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ఈ నెల 30 న ముగియాల్సి ఉంది. అయితే వివిధ పక్షాల …

కొనసాగుతున్న రూపాయి పతనం

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ మరింత పతనమైంది. అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 65.22 గా ఉంది. రూపాయి …

స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): మంగళవారం ఉదయం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 70 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతుంది. డాలర్‌తో …