జాతీయం

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. 170 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 40 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.

నిందితులను వదలొద్దు : అత్యాచార బాధితురాలు

ముంబయి,(జనంసాక్షి): ముంబయి సామూహిక అత్యాచార ఘటన బాధితురాలు వేగంగా కోలుకుంటుంది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.

ప్రజలతో కాంగ్రెస్‌ నాటకాలాడుతుంది : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా నడవకపోవడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని లోక్‌సభ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతో కాంగ్రెస్‌ నాటకాలాడుతుందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ ప్రక్రియ మొదలైంది : సోనియా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రక్రియ మొదలైందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. త్వరలోనే విభజన ప్రక్రియ వేగవంతం చేస్తామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కు తగ్గేది లేదని …

ఉగ్రవాద టుండాకు 14 రోజుల కస్టడీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లష్కరే తోయేబా ఉగ్రవాద టుండాకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తాం : ఏఐసీసీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాల అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తామని ఏఐసీసీ వర్గాలు తెలియజేశాయి. సమావేశాల అనంతరం మంత్రి వర్గ నోట్‌ను రూపొందిస్తామని తమ …

మాండ్యా ఉప ఎన్నికలో సినీ నటి రమ్య విజయం

కర్నాటక,(జనంసాక్షి): కర్నాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సినీ నటి రమ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై …

జర్నలిస్టుపై అత్యాచారం హేయం : సోనియా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబయిలో ఫోటో జర్నలిస్టుపై అత్యాచారం అత్యంత హేయమైన చర్చగా సోనియాగాంధీ అభివర్ణించారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అంకాశం లేదని సోనియా పేర్కొన్నారు. యూపీఏ-2 పూర్తికాలం కొనసాగుతుందని …

ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముందస్తు ఎన్నికలు వచ్చే అంకాశం లేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఢిల్లీలో మీయా కేంద్రం ప్రారంభం సందరర్భంగా సోనియా మాట్లాడుతూ యూపీఏ-2 పూర్తికాలం కొనసాగుతుందన్నారు. …

మీడియా శత్రుభావంతో వ్యవహరించవద్దు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రభుత్వం పట్ల మీడియా శత్రుభావంతో వ్యవహరించొద్దు అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కోరారు. ఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రాన్ని సోనియా గాంధీ, ప్రధాని యన్మోహన్‌సింగ్‌ ఇవాళ …