జాతీయం

పార్లమెంట్‌ సమావేశాలు పొడిగింపు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాలను పొడిగించారు. ప్రస్తుతం సమావేశాలను సెప్టెంబర్‌ 6 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర విభజన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ న్యాయవాది పీవీ కృష్ణయ్య సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. …

రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. వీహెచ్‌పీ యాత్రపై ఎస్పీ, భాజపా సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగుతుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు …

నిందితులను వీలైనంత త్వరగా శిక్షిస్తాం : షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబయి ఘటనపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి వీలైనంత త్వరగా నిందితులకు శిక్షపడేలా చూస్తామని కేంద్ర హోం మంత్రి షిండే అన్నారు. సోమవారం ఆయన …

అత్యాచార ఘటనలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుంది : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని ఆమె అన్నారు. ముంబయి …

రాజ్యసభలో ఎస్పీ, భాజపా సభ్యుల నినాదాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం అయిన రాజ్యసభ ఎస్పీ, భాజపా సభ్యుల నినాదాలతో మార్మోగింది. శాంతించాలని ఛైర్మన్‌ ఎంత విన్నవించినా సభ్యులు వినలేదు. మరోపక్క సీమాంధ్ర …

క్షీణించిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయికి మరోసారి డాలర్‌ దెబ్బ తగిలింది. సోమవారం ఆరంభ ట్రేడింగ్‌తో పోలిస్తే రూ. 64.20 క్షీణించింది. మాసాంతం కావడంతో బ్యాంకులు, వ్యాపారులు డాలర్‌ కొనుగోళ్లకు మొగ్గు …

రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.  వీహెచ్‌పీ యాత్రపై ఎస్సీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభలో …

రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సోమవారం తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సభ ప్రారంభం అవగానే వీహెచ్‌పీ యాత్రపై ఎస్సీ, భాజపా సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఛైర్మన్‌ ఎంత …

పార్లమెంట్‌ ఉభయసభలు ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయసభలు ఇవాళ ఉదయం గంటలకు ప్రారంభం అయ్యాయి. కొత్త ఎంపీలు లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేశారు. ఆహార భద్రతా బిల్లును లోక్‌సభ ఇవాళ ఆమోదించే అవకాశం …