జాతీయం
పెరిగిన ద్రవ్యోల్భణం
ముంబయి,(జనంసాక్షి): జూలై మాసంలో ద్రవ్యోల్భణం స్వల్పంగా పెరిగింది. ద్రవ్యోల్భణం 4.86 శాతం నుంచి 5.79 శాతానికి పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో సీమాంధ్ర ఎంపీలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.
తాజావార్తలు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- మరిన్ని వార్తలు