జాతీయం

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం అన్‌ప్రోవోక్‌డ్‌ ఎగ్రెషన్‌’కి పాల్పడిదంటూ పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత …

మూడు రాష్ట్రాలకు ఐబీ హెచ్చరికలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌లకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో( ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణమైనా మావోయిస్టులు దాడి జరిపే అవకాశం ఉందని …

3 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ఆహార భద్రతా బిల్లుపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో …

లోక్‌సభ 2 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. రాష్ట్రాన్ని విభజించొద్దని ఎంపీలు నినాదాలు చేశారు. …

పెరిగిన ద్రవ్యోల్భణం

ముంబయి,(జనంసాక్షి): జూలై మాసంలో ద్రవ్యోల్భణం స్వల్పంగా పెరిగింది. ద్రవ్యోల్భణం 4.86 శాతం నుంచి 5.79 శాతానికి పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

రాష్ట్ర విభజన సున్నితమైన అంశం: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని ఇరు ప్రాంతాల నేతలను హెచ్చరించామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. రాష్ట్ర విభజన …

ప్రధానిని కలిసిన ఏకే ఆంటోని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబయి నావికాదళం రేవులో జలాంతర్గామిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రక్షణ మంత్రి ఏకే ఆంటోని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి వివరించారు. ముంబయి నివాకాదళం రేవును ఆంటోని …

12 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా  ఉంచాలంటూ ఆరుగురు కాంగ్రెస్‌ ఎంపీలు సభల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ ఎంపీలు నల్ల  …

పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో సీమాంధ్ర ఎంపీలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.

సింధు రక్షక్‌ సబ్‌మెరైన్‌లో పేలుడు

ముంబై, (జనంసాక్షి:) రక్షక్‌ సబ్‌మెరైన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ అధికారులతో సహా 18 మంది నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. 16 ఫైరింజన్లు మంటలను …