జాతీయం

సుప్రీంకోర్టులో మరోసారి లాలూకు ఎదురుదెబ్బ

నూఢిల్లీ,(జనంసాక్షి): ఆర్జేడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు సప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌లో పశుదాణ కుంభకోణాన్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్డిని బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని …

జలాంతర్గామిలో పేలుడు : 18 మంది గల్లంతు

ముంబాయి: ముంబాయి నావికాదళానికి చెందిన రేవులో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్థరాత్రి భారీ శబ్ధంతో సంభవించిన పేలుడు కారణంగా రేవులో మంటలు వ్యాపించాయి. ఈ …

సుప్రీంలో నీట్‌పై రివ్యూ పిటిషన్‌ :ఆజాద్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించే ఉమ్మడి పరీక్ష నీట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రివ్యూ పిటిషన్‌ వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం …

బంగారం, వెండి, ప్లాటినంపై సుంకం పెంపు

ఢిల్లీ,(జనంసాక్షి): బంగారం, వెండి, ప్లాటినం కొనాలనుకునేవారికి చేదువార్త. కేంద్ర ప్రభుత్వం ఈ లోహాలపై దిగుమతి సుంకం 10 శాతం  పెంచాలని నిర్ణయించింది. దిగుమతి సుంకం పెంపు వల్ల …

నవాజ్‌ షరీఫ్‌ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నాం

ఢిల్లీ,(జనంసాక్షి): చర్చలకు సిద్దమన్న పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల సమావేశంలో కాల్పులు ఉల్లంఘనపై చర్చకు …

దిగ్విజయ్‌ని కలిసిన టీ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ను తెలంగాణ ప్రాంత ఎంపీలు కలిశారు.  ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని దిగ్విజయ్‌సింగ్‌కి ఫిర్యాదు చేశారు. దీనికి …

అర్జున అవార్డుకు ఎంపికైన కోహ్లీ, సింధు

ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డుకు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధు ఎంపికయ్యారు. రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు షూటర్‌ రొంజన్‌ …

లోక్‌సభ రేపటికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): పలుమార్లు వాయిదాల అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించడంతో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఎంపీలను సభలో విపక్షనేత …

ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా నిఘా వర్గాల నుంచి హెచ్చరిక రావడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై ఎలర్ట్‌ ప్రకటించారు. నగరం మొత్తం పోలీసులు …

వాద్రా వ్యవహారంపై విరుచుకుపడ్డ విపక్షాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూ వివాదాలు ఈ రోజు పార్లమెంటును కుదిపేశాయి. ఈ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వాచారణ …