జాతీయం

హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు : కాగ్‌

ఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు కాగ్‌ ప్రకటించింది. హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో నిర్ణీత ధరకన్నా ఎక్కువగా చెల్లించారని కాగ్‌ తెలిపింది. రూ. …

సీబీఐ ఓర్టులో లొంగిపోయిన పాండే

అహ్మదాబాద్‌ : సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ దరాఖాస్తును తిరస్కరించడంతో గుజరాత్‌ ఐసీఎస్‌ అధికారి పి.పి. పాండే ఈ రోజు సీబీఐ న్యాయస్థానంలో లొంగిపోయారు. ఇష్రత్‌ జహా ఎన్‌కౌంటర్‌ …

అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఈసీ లేఖలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): అన్ని  రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం లేఖలు రాసింది. ఈ ఏడాది జూలై 10 తర్వాతే వేర్వేరు కోర్టుల్లో శిక్షలు …

సీఎం కిరణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ అధిష్ఠానం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పాటుపై సీఎం కిరణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హితవు చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ …

2 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. వెల్‌లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు …

కిష్ఠావర్‌ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించిన కోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని కిష్ఠావర్‌లో నెలకొన్న పరిస్థితులపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని జమ్మూ కాశ్మీఱ్‌ సీఎస్‌ను …

తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం ఉభయ సభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడ్డ సభల్లో మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్ర విభజనను …

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాబర్ట్‌ వాద్రా భూ అక్రమాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టడం, రాష్ట్రాన్ని విభజించొద్దని కోరుతూ సీమాంధ్ర …

లోక్‌సభలో సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాబర్ట్‌ వాద్రా భూ అక్రమాలపై లోక్‌సభలో దుమారం రేగుతుంది. ఖేమ్కా రిపోర్టుపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ …

మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల …