సభకు కొత్త మంత్రుల పరిచయం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రంలో కొత్తగా ఎంపికైన మంత్రులను ప్రధాని మన్మోహన్సింగ్ లోక్సభకు పరిచయం చేశారు. ఇటీవలీ కాలంలో మృతి చెందిన పలువురు నేతలకు సభ నివాళులర్పించింది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రంలో కొత్తగా ఎంపికైన మంత్రులను ప్రధాని మన్మోహన్సింగ్ లోక్సభకు పరిచయం చేశారు. ఇటీవలీ కాలంలో మృతి చెందిన పలువురు నేతలకు సభ నివాళులర్పించింది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.