జాతీయం

సభకు కొత్త మంత్రుల పరిచయం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రంలో కొత్తగా ఎంపికైన మంత్రులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ లోక్‌సభకు పరిచయం చేశారు. ఇటీవలీ కాలంలో మృతి చెందిన పలువురు నేతలకు సభ నివాళులర్పించింది.

లోక్‌సభ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా మధుయాష్కీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్థుతం లోక్‌సభలో …

అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధం: మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): నేటి నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్‌  సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. గత సమావేశాల్లో …

ప్రమాణ స్వీకారం చేసిన కనిమొళి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ సభ్యురాలిగా డీఎంకే పార్టీ నేత కనిమొళి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. గత కొంత …

రాజ్యసభకు హాజరైన క్రికెటర్‌ సచిన్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇవాళ రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.

అద్వానీ నివాసంలో ఎన్డీయే అగ్రనేతల భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): అద్వానీ నివాసంలో ఎన్టీఏ అగ్రనేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సమావేశానికి రాజ్‌నాథ్‌సింగ్‌, గోపీనాథ్‌ముండే, రవిశంకర్‌ ప్రసాద్‌, జశ్వంత్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ తదితరులు …

హోంమంత్రి షిండేకు శస్త్ర చికిత్స

ముంబై,(జనంసాక్షి): కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు శస్త్ర చికిత్స జరిగింది. ఇవాళ ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన శస్త్ర చికిత్సను వైద్యులు నిర్వహించారు. చికిత్స అనంతరం …

త్వరలో అదుపులోకి రానున్న పోస్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

న్యూఢిల్లీ: పోస్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం అందుకు గాను రూ.1300 కోట్లను కేటాయించనుంది. ఈ నెలలో సమావేశమయ్యే ఫైనాన్స్‌ కమిషన్‌ పోస్ట్‌ …

5 నుంచి 30 వరకు పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 5 నుంచి 30 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి …

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్బాగం: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగానలో అంతర్భాగమే అని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ …