జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో మర్రి శశిధర్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్వాజయ్‌సింగ్‌తో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశం, రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న సినీ నటుడు గోపీచంద్‌

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రాన్ని సినీ నటుడు గోపీచంద్‌ దంపతులు ఈ ఉదయం దర్శించుకున్నారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. …

బెంగాల్‌లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

కోల్‌కతా,(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ భారీ బందోబస్తు మధ్య ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐదు దశల్లో జరిగిన పోలింగ్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లుకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

ఈనెల 31న ఏర్పాటు చేయనున్న యూపీఏ సమన్వయ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: ఈ నెల 31న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణపై భాగస్వామ్య పక్షాలతో చర్చించనున్నట్లు తెలిసింది.

ప్రారంభంకానున్న ఆగస్టు 5 నుంచి క్యాట్‌ దరఖాస్తులు

న్యూఢిల్లీ: మేనేజ్‌మెంటు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (క్యాట్‌) – 2013 దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి మొదలు కానుంది. …

మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న తెదేపా పార్టీ అధినేత

హైదరాబాద్‌: లష్కర్‌ బోనాలు సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తనయుడు లోక్‌ష్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు …

రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే మా ధ్వేయం: ఎమ్మెల్యే టి.జి

ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ ధ్వేయమని ఎమ్మెల్యే టి.జి. వెంకటేష్‌ అన్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అత్యంత వెనుకబడింది. …

చత్తీస్‌గఢ్‌ పీసీసీమ అధ్యక్షుడిగా చరణ్‌దాన్‌ మహంత్‌

ఢిల్లీ: చత్తీస్‌గఢ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా కేంద్రమంతి చరణ్‌దాస్‌ మహంత్‌ నియమితులయ్యారు. రెండు నెలల క్రితం జరిగినమ మావోయిస్టుల దాడిలో చత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడితో పాటు, …

ఆహార భద్రతకు మద్దతు తెలిపిన బీఎస్పీ అధినేత్రి

లక్నో,(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆహార భద్రత పథకంకు బీఎస్పీ అధినేత్రి మాయవతి మద్దతు తెలిపారు. తమ పార్టీ ఆహార భద్రతకు  సంబంధించిన బిల్లుకు మద్దతునిస్తుందని ఆమె …