జాతీయం

తండ్రి చేతిలో ప్రాణాలుకోల్పయిన 8ఏళ్ల బాలిక

బెంగళూరు: ఎనిమిదేళ్ల చిన్నారిని పట్టుకుని సరిగా చదవడం లేదని ప్రాణం పోయేలాకొట్టాడో తండ్రి. కన్నతండ్రి చేతుల్లోనే బిడ్డ ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోగా ఇప్పుడా తండ్రి జైలులో వూచలు …

ఆగష్టు 1న లేదా 2న సీడబ్ల్యూసీ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంను తేల్చేందుకు ఆగష్టు 1న లేదా 2న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సీమాంధ్ర నేతలు తెలంగాణ అడ్డుకునే …

పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

పూంఛ్‌,(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఏడున్నర …

కేంద్ర మంత్రులకే అప్పజెప్పాం: శైలజానాథ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేలా చూడాలని తమ ప్రాంత కేంద్ర మంత్రులకే అప్పజెప్పాలని మ్తంరి శైలజానాథ్‌ పేర్కొన్నారు. కావూరి నివాసంలో భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో …

పీసీసీ చీఫ్‌ బొత్సతో దామోదర భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీ పరిణామాలు, కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ భేటీ అంశాలతో …

రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: మంత్రి నర్సింహ

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో మంత్రి తోట నర్సింహ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. రాష్ట్ర విభజన అనివార్యమైతే …

ప్రధానితో దిగ్విజయ్‌సింగ్‌ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం. సీఎం, డిప్యూటీ సీఎం, బొత్సలతో చర్చించిన సారాంశాన్ని …

కాంగ్రెస్‌ అధినేత్రితో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఆయన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో చర్చించారు. అనంతరం ఆయన సోనియా …

ఆర్థిక మంత్రితో దువ్వూరి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు భేటీ అయ్యారు. ఈ నెల 30న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుపనున్న నేపథ్యంలో …

ఆగస్టు 22న నిర్వహించనున్న ఉప ఎన్నికలు

న్యూఢిల్లీ: కర్నాటక శాసన మండలిలో ఖాళీ అయిన దర్వాడ, చిత్రదుర్గ స్థానాలకు ఆగస్టు 22న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది