జాతీయం

త్రిమూర్తులతో ముగిసిన వార్‌రూమ్‌ భేటీలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో త్రిమూర్తులతో దిగ్విజయ్‌సింగ్‌, ఆజాద్‌ వరుస భేటీలు ముగిశాయి. సీఎం,డిప్యూటీ సీఎం, బొత్సలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ ముగ్గురితో రాష్ట్రంలో నెలకొన్న తాజా …

పాండేను ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దు :ఆదేశించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ: ఇష్రాత్‌ జహాన్‌ కేసులో పీపీ పాండేను ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న ఐపీఎస్‌ …

తెలంగాణ ఇస్తున్నట్లు బొత్సకు సంకేతాలిచ్చిన సీఎం కిరణ్‌

న్యూడిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపే కాంగ్రెస్‌ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో విభజన తప్పదని కాంగ్రెస్‌ అధినాయకత్వం సీఎం, పీసీసీ చీఫ్‌కు సంకేతాలిచ్చినట్లు తెలుస్తుంది. …

విద్యుత్తు ప్రమాదం వల్ల 10 మంది వృద్ధుల మృతి

బీజింగ్‌: హైలాంగ్‌ జియాంగ్‌ వృద్ధాలు కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో శుక్రవారం విద్యుత్తు ప్రమాదం జరిగింది. హైలూన్‌ నగరంలోని లియాన్‌ హేసీనియర్‌ నర్సింగ్‌ హోంలో ఈ ప్రమాదం …

రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదు: మంత్రి శైలజానాథ్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై వస్తున్నవన్నీ వూహాగానాలేనని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకర్లను కలిశారు. ఢిల్లీలో ముఖ్యనేతలందరినీ కలిశామన్నారు. రాష్ట్రవిభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదన్నారు.

ఏపీ భవన్‌లో ముగిసిన భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల సమావేశం ముగిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర నేతలు మరోసారి తీర్మానం చేశారు. కేంద్రమంత్రులు, ఎంపీలకు …

వార్‌రూమ్‌లో దిగ్విజయ్‌తో దామోదర భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వార్‌రూమ్‌లో రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులతో దిగ్విజయ్‌సింగ్‌, ఆజాద్‌ వరుస భేటీలు జరుపుతున్నారు. సీఎం, బొత్సతో భేటీ ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో వారు …

త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం :పీసీసీ చీఫ్‌ బొత్స

న్యూఢిల్లీ,(జనంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో దిగ్విజయ్‌సింగ్‌, ఆజాద్‌తో భేటీ ముగిసిన అనంతరం బొత్స …

అరెస్టుయిన జగన్‌ను కలిసిన పేర్ని నాని, శ్రీకాంత్‌

చంచల్‌గూడ: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టుయిన జగన్‌మోహన్‌రెడ్డిని మచిలీ పట్నానికి చెందిన పేర్ని నాని, రాయచోటికి చెందిన శ్రీకాంత్‌రెడ్డిలు శుక్రవారం జైలులో కలిశారు. ఇటీవల తెలంగాణ విషయంలో …

సాయంత్రం 5 గంటలకు కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జంనసాక్షి): ఈ సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సమావేశం తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. సీడబ్ల్యూసీ సమావేశంలో …