జాతీయం
రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదు: మంత్రి శైలజానాథ్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై వస్తున్నవన్నీ వూహాగానాలేనని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకర్లను కలిశారు. ఢిల్లీలో ముఖ్యనేతలందరినీ కలిశామన్నారు. రాష్ట్రవిభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదన్నారు.
తాజావార్తలు
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- మరిన్ని వార్తలు