జాతీయం

ఢిల్లీ చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ

ఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌ కోర్‌కమిటీ …

ధవళేశ్వరం వద్ద నిలకడగా ఉన్న గోదావరి

రాజమండ్రి: గోదావరి వరద ఉద్దృతి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం బ్యారేజి వద్ద నీటిమట్టం 17.1 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం …

కేంద్ర కేబినేట్‌ సమావేశం వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర కేబినేట్‌ భేటీ వాయిదా పడింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత ఏర్పడిన కారణంగా ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా వేశారు.

ఇరాక్‌లో 14 మంది ట్రక్కు డ్రైవర్ల కాల్చివేత

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో సాయుధ మిలిటెంట్లు చెలరేగి పోయారు. బాగ్దాద్‌ నుంచి కిర్కుక్‌ వెళ్లే ప్రధాన మార్గంలో వెళ్లిన 14 ట్రక్కుల డ్రైవర్లను కాల్చివేసి ట్రక్కులతో పరారైనట్లు తెలుస్తుంది.  …

బాలనేరస్థుడిపై తీర్పు 5వ తేదీకి వాయిదా

ఢిల్లీ: ఢిల్లీ అత్యాచారం ఘటనలో బాల నేరస్థుడిపై తీర్పును ఢిల్లీ న్యాయస్థానం ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో బాలనేరస్థుడు నిందితుడిగా …

రేపు ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్న అనిల్‌ అంబానీ

ఢిల్లీ: రిలయన్స్‌ అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ 2జీ కేసులో రేపు ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు ప్రాసిక్యూషన్‌ సాక్షిగా హాజరుకానున్నారు. ట్రయల్‌ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు …

కేంద్రహోంశాఖ అధికారులతో రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, భద్రతా విషయాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

2 జీ కేసులో అనిల్‌ అంబానీకి చుక్కెదురు

ఢిల్లీ,(జనంసాక్షి): 2 జీ కుంభకోణం కేసులో రిలయన్స్‌ అనిల్‌ అంబానీకి చుక్కెదురైంది. అనిల్‌ అంబానీకి కోర్టు నోటీసులపై రిలయన్స్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.  సాక్షిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని …

ఆ ఇద్దరి వివరాలు తెలిపితే రూ. 5లక్షల బహుమతి

ఢిల్లీ: గుజరాత్‌లో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఆమెతో పాటు కాల్పుల్లో మరణించిన మరో ఇద్దరు యువకులకు సంబంధించి వివరాలు ఏమైనా తెలియజేస్తే రూ. …

వాయిదా పడిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం

ఢిల్లీ: ఈ రోజు ఉదయం 10.30 గంటలకు జరగాల్సిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది.