జాతీయం
కేంద్ర కేబినేట్ సమావేశం వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర కేబినేట్ భేటీ వాయిదా పడింది. ప్రధాని మన్మోహన్సింగ్కు అస్వస్థత ఏర్పడిన కారణంగా ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా వేశారు.
కేంద్రహోంశాఖ అధికారులతో రాష్ట్ర డీజీపీ దినేష్రెడ్డి భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ దినేష్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, భద్రతా విషయాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
వాయిదా పడిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం
ఢిల్లీ: ఈ రోజు ఉదయం 10.30 గంటలకు జరగాల్సిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది.
తాజావార్తలు
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- మరిన్ని వార్తలు