జాతీయం

పట్టాలుతప్పడంతో ఘోర రైలు ప్రమాదం

స్పెయిన్‌: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాంటియాగో  డీ కంపోస్టిలాలోని నార్త్‌ స్పానిష్‌ సిటీలో రైలు పట్టాలుతప్పడంతో దాదాపు 60 మందికి పైగా మృతిచెందగా 70 …

చాప్రా విషాద ఘటనలో అరెస్టయిన ప్రిన్సిపల్‌

బీహార్‌,(జనంసాక్షి): చాప్రా మధ్యాహ్న భోజనం కల్తీ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు మీనాదేవిని పోలీసులు చాప్రాలో అదుపులోకి తీసుకున్నారు. మీనాదేవిని పోలీసులు …

కూలిన హెలికాప్టర్‌: ఇద్దరు మృతి

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): కేదార్‌నాథ్‌ వద్ద బుధవారం హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు.

భారత్‌ విజయలక్ష్యం 229 పరుగులు

హరారే,(జనంసాక్షి): భారత్‌- జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. భారత్‌ విజయలక్ష్యం …

నటి మంజుల అంత్యక్రియలు పూర్తి

చెన్నై,(జనంసాక్షి): నటి మంజుల అంత్యక్రియలు ముగిశాయి. ఈ  మధ్యాహ్నం పోరూర్‌ శశ్మానవాటికలో మంజుల భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె చితికి భర్త విజయ్‌కుమార్‌ నిప్పంటించారు. సినిమా ప్రముఖులు, …

సహారాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ

ఢిల్లీ,(జనంసాక్షి): సహారాకు చెందిన రెండు సంస్థలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మదుపుదారలకు డబ్బులు తిరిగి చెల్లించాలన్న ఆదేశాలను పాటించలేదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం నోటీసులు …

2 జీ కేసులో సుప్రీంకోర్టుకు కనిమొళి

ఢిల్లీ: 2 జీ స్పెక్ట్రమ్‌ కేసులో తనపై అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2 జీ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్లు …

ఎల్లుండి సమావేశం కానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఎల్లుండి సమావేశం కానుంది. తెలంగాణ వర్కింగ్‌ కమిటీ భేటీ తేదీలను కోర్‌ కమిటీ ఖరారు చేయనుంది. ఈ నెలాఖరున లేదా ఆగష్టు …

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

హరారే,(జనంసాక్షి): జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా …

ఐబీఎల్‌ వేలంపై గుత్తా అసంతృప్తి

న్యూఢిల్లీ,(జంనసాక్షి): భారత బ్యాడ్మింటన్‌(బాయ్‌) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఐబీఎల్‌ వేలంపై గుత్తాజ్యాల అసంతృప్తి వ్యక్తంచేసింది. వేలం పాటతో తనకు మోసం జరిగిందని గుత్తాజ్వాల వాపోయారు.