జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 60 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 30 పాయింట్లకు పైగా నష్టంలో నీఫ్టీ ట్రేడవుతున్నాయి.

ప్రభుత్వాన్ని లెక్కలు తేల్చమన్న కాగ్‌

ఢిల్లీ: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలో విమానాశ్రయం సహా పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో కాగ్‌ జోక్యం చేసుకుంది. ఢిల్లీలో …

పేదరికం 21.9 శాతానికి తగ్గింది!

ఢిల్లీ: 2011-12లో దేశంలో పేదరికం 21.9 శాతానికి తగ్గినట్లు ప్రణాళికా సంఘం ప్రకటించింది. 2004-05లో పేదరికం 37.2 శాతం ఉండేదని ప్రణాళికా సంఘం పేర్కొంది.

మరింత వరద సాయం కోసం కేరళ వినతి

తిరువనంతపురం: వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని మరింత సహాయం కోరుతూ ఆగస్టు ఒకటిన మరో వినతి పత్రాన్ని సమర్పించనుంది. మంగళవారం ఉదయం రాష్ట్రం …

బస్సు లోయలో పడటం వల్ల 8 మంది మృతి

మంగళూరు: బస్సు లోయలో పడిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటన మంగళూరులో చోటుచేసుకొంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు మంగళూరులోని …

శాకాంబరిగా దర్శనమిస్తున్న శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారు

రాజమండ్రి : భక్తులపాలిట కల్పవల్లిగా, ఎప్పుడూ బంగారు చీరతో అభయమిచ్చే శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారు సోమవారం శాకాంబరిగా దర్శనమిచ్చారు. అషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నగరంలోని సూర్యారావుపేటలో అమ్మవారు …

డ్యాన్స్‌ బార్‌లపై సంపూర్ణ నిషేధం: మహారాష్ట్ర ఆలోచన

ముంబయి: డ్యాన్స్‌బార్‌లలో నృత్యం చేయడం ద్వారా ఉపాధి పొందడానికి సుప్రీంకోర్టు బార్‌ గర్ల్స్‌కి అనుమతినిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఆలోచనలో పడింది. త్రీస్టార్‌, అంతకన్నా ఎక్కువ స్థాయి …

ఇరాక్‌లో 25 మంది భద్రతా సిబ్బంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లోని జైళ్లమీద ఆందోళనకారులు దాడులు జరిపారు. తాజి, అబుగ్రాయిబ్‌ జైళ్లపై లిమిటెంట్లు దాడులు చేయగా 25 మంది భద్రతా సిబ్బంది. పదిమంది మిలిటెంట్లు మృతిచెందారు. ఆదివారం …

చైనాలో భూకంపం: 47కు పెరిగిన మృతుల సంఖ్య

బీజింగ్‌: వాయువ్య చైనాలోని గన్సు ప్రాంతంలో సోమవారం ఉదయం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 47కు చేరింది. రిక్టర్‌స్కేల్‌పై 6.6తీవ్రత నమోదైన ఈ భూకంపం మింగ్లియాన్‌, జాంగ్లియాన్‌ …

యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం

రాజమండ్రి : ఓ యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అమ్మవారి గుడివద్ద యువతిని …