నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 60 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా నష్టంలో నీఫ్టీ ట్రేడవుతున్నాయి.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 60 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా నష్టంలో నీఫ్టీ ట్రేడవుతున్నాయి.
ఢిల్లీ: 2011-12లో దేశంలో పేదరికం 21.9 శాతానికి తగ్గినట్లు ప్రణాళికా సంఘం ప్రకటించింది. 2004-05లో పేదరికం 37.2 శాతం ఉండేదని ప్రణాళికా సంఘం పేర్కొంది.