జాతీయం

హైదరాబాద్‌ హాట్‌ షాట్స్‌ తరపున ఆడనున్న సైనా రూ. 71.3 లక్షలకు కొనుగోలు

న్యూఢిల్లీ: ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ వేలం ఢిల్లీలో జరుగుతోంది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ను రూ. 71.3 లక్షలకు హైదరాబాద్‌ హాట్‌ షాట్స్‌ జట్టు కొనుగోలు చేసింది. …

నవంబర్‌లోగా తెలంగాణ ఏర్పాటు కావాలి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): నవంబర్‌ నెలలోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫెఢరేషన్‌ ఫర్‌ న్యూ స్టేట్‌ ఇండియీ డిమాండ్‌ చేసింది. లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించింది. రైలు, …

12 తులాల బంగారం, కిలోన్నర వెండి చోరీ

విశాఖ: మాధవదారలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 12 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ. 5వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు …

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట ధర్నా

విజయవాడ: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు ధర్నా దిగాయి. సీ కేటగిరి వైద్య సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని నేతలు డిమాండ్‌ …

భారత్‌లో సింగపూర్‌ నూతన హైకమిషనర్‌ నియామకం

న్యూఢిల్లీ : భారత్‌లో సింగపూర్‌ తన కొత్త హైకమిషనర్‌గా లిమ్‌ థౌన్‌ను నియమించింది. నూతన కమిషనర్‌ ఆగస్టు 12 నుంచి బాధ్యత నిర్వర్తిస్తారని ఆ దేశ విదేశాంగ …

24 కు వాయిదా పడిన అనిల్‌ అంబానీ కేసు

ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో సీబీఐ తమను సాక్ష్యులుగా చేర్చడంపై అనిల్‌ అంబానీ పున:సమీక్ష పిటిషన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.  కోర్టు పిటిషన్‌ స్వీకరించి, విచారణను బుధవారానికి వాయిదా …

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు జవాన్ల కిడ్నాప్‌

ఛత్తీస్‌గఢ్‌,(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. నారాయణ్‌పూర్‌ జిల్లా బేనూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధితోని అటవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గ్రీన్‌హంట్‌ …

శాకాంబరి దేవిగా శ్రీశైల భ్రమరాంబ

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున అలయంలో ఆషాడ పౌర్ణమి పురస్కరించుని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భ్రమరాంబదేవికి శాకాంబరి ఉత్సవాన్ని వైభంగా నిర్వహించారు. దేవి …

ఎన్నికల సిబ్బందిని బెదిరించిన మావోయిస్టులు

విశాఖ జిల్లా : పోలింగ్‌ బూత్‌ను వదిలి వెళ్లాలంటూ విశాఖ జిల్లా జి. మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి మావోయిస్టులు ఎన్నికల సిబ్బందిని బెదిరించారు. మావోయిస్టుల …

ఎన్నికల సిబ్బందిని బెదిరించిన మావోయిస్టులు

విశాఖ జిల్లా : పోలింగ్‌ బూత్‌ను వదిలి వెళ్లాలంటూ విశాఖ జిల్లా జి. మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి మావోయిస్టులు ఎన్నికల సిబ్బందిని బెదిరించారు. మావోయిస్టుల …