జాతీయం

సింగూరు భూములపై వైఖరి తెలపండి

ఢిల్లీ : సింగూరు భూములపై స్పష్టమైన వైకరి తెలపాలని టాటా మోటార్స్‌కు సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది.

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు: ఏడుగురి మృతి

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. తాజాగా చమోలీ జిల్లా బిఖూలి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి …

విరిగిపడిన కొండచరియలు

ముంబయి: ముంబయి నగరంలోని యాంటాప్‌ హిల్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురిని కాపాడారు. మరో ఐదుగురు విరిగిపడిన …

సజ్జన్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ

ఢిల్లీ: 1984 సిక్కుల వూచకోత కేసులో సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా విడిచిపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఈమేరకు నోటీసులు జారీ చేసింది.

విజయవాడలో కుప్ప కూలిన శిథిల భవనాలు

విజయవాడ : విజయవాడ పాతబస్తీ వించిపేటలోని రాంగోపాల్‌ సత్రం వీధిలో ఉన్న మూడు ఇళ్లు  బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్ప కూలాయి. ఈ ప్రమాదంలో ఒక ఇంట్లో …

బలపడిన రూపాయి

ముంబయి: రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే ఇవాళ ప్రారంభంలో రూపాయి విలువ 13 పైసలు పెరిగి రూ. 60.31 పైసలుగా నమోదైంది.

రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

విశాఖ: రాష్ట్రంలో నైరుతి బుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. …

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. 40 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 14 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

మహాబోధి ఆలయాన్ని సందర్శించనున్న సోనియా, షిండే

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఈరోజు బుద్ధగయ లోని మహాబోధి అలయాన్ని సందర్శించనున్నారు. ఇటీవల మహాబోధి అలయంలో …

16న అనంతపురంలో సీమాంధ్ర సభ: మంత్రి గంటా

విశాఖ: ఈనెల 16న అనంతపురంలో సీమాంధ్ర సభ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో అయన మాట్లాడుతూ…. ఎల్లుండి జరిగే కోర్‌కమిటీ భేటీలో తెలంగాణపై నిర్ణయం …