సింగూరు భూములపై వైఖరి తెలపండి
ఢిల్లీ : సింగూరు భూములపై స్పష్టమైన వైకరి తెలపాలని టాటా మోటార్స్కు సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ : సింగూరు భూములపై స్పష్టమైన వైకరి తెలపాలని టాటా మోటార్స్కు సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ: 1984 సిక్కుల వూచకోత కేసులో సజ్జన్ కుమార్ను నిర్దోషిగా విడిచిపెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఈమేరకు నోటీసులు జారీ చేసింది.
ముంబయి: రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. డాలర్తో పోలిస్తే ఇవాళ ప్రారంభంలో రూపాయి విలువ 13 పైసలు పెరిగి రూ. 60.31 పైసలుగా నమోదైంది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. 40 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 14 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.