జాతీయం
ఉమేష్కుమార్పై విచారణ 23కి వాయిదా
ఢిల్లీ: ఫోర్జరీ కేసులో ఐపీఎస్ అధికారి ఉమేష్కుమార్పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది.
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
కర్ణాటక: చిక్మగళూరు జిల్లా తరికెరలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన వారుగా గుర్తించారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు