జాతీయం

బుద్ధగయ పేలుళ్లు మా పనే: ఇండియన్‌ ముజాహిద్దీన్‌

బీహార్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బుద్ధగయలోని మహాబోధి అలయంలో వరుస పేలుళ్లు తమ పనేని ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ప్రకటించింది. మహబోధి అలయ ప్రాంగణంలో గత అదివారం వరుస పేలుళ్లు …

కాశ్మీరులో ఐదుగుర తీవ్రాదుల కాల్చివేత

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీరులోని కుప్వారా జిల్లాలో సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలతో చొరబాటుకు యత్నించిన  ఐదుగురు తీవ్రవాదులను సైన్యం హతమార్చింది. మంగళవారం కుప్వారా జిల్లాలోని ఫర్మియాన్‌ …

బీసీసీఐకి రైనా, జడేజా క్షమాపణలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతిగా ప్రవర్తించిన రవీంద్ర జడేజా, సురేష్‌ రైనాలు బీసీసీఐని క్షమాపణలు కోరారు. జడేజా-రైనాల మధ్య వాగ్వాదం జరిగిన …

వారం రోజుల్లో అంజలిని కోర్టులో హాజరు పరచండి

చెన్నై,(జనంసాక్షి): వారం రోజుల్లో సినీనటి అంజలి కోర్టులో హాజరుపరచాలని చెన్నై కోర్టు హెచ్చరించింది. గతంలో అంజలి కిడ్నాప్‌ ఉదంతానికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్న కోర్టు ఈ మేరకు …

మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాఘవ్‌జీ అరెస్ట్‌

భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాఘవ్‌జీని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గత రెండు రోజుల నుంచి అజ్జాతంలో ఉన్నారు. భోపాల్‌లోని …

ప్రేమించిన యువతిపై అత్యాచారం, హత్యాయత్నం

బెంగళూరు: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్‌ జిల్లా లోని బాగేపల్లి గ్రామంలో 20 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు అత్యాచారం చేసి అనంతరం అమెను బావిలో పడేసి హత్యాయత్నం చేశాడు. …

పీసీసీ అధ్యక్షులతో 13న భేటీ కానున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 13న సీఎల్పీ నాయకులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఆహార భద్రత బిల్లుపై వీరితో చర్చించనున్నారు. దేశంలోని …

యాదగిరి పిటిషన్‌పై కౌంటర్‌దాఖలు చేయండి

ఢిల్లీ: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో నిందితుడు యాదగిరి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. యాదగిరి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. యాదగిరి పిటిషన్‌పై కౌంటర్‌ …

ఉమేష్‌కుమార్‌పై విచారణ 23కి వాయిదా

ఢిల్లీ: ఫోర్జరీ కేసులో ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది.

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

కర్ణాటక: చిక్‌మగళూరు జిల్లా తరికెరలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన వారుగా గుర్తించారు.