జాతీయం

24 పైసలు పెరిగిన రూపాయి విలువ

ముంబయి: మార్కెట్‌ ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి విలువ 24 పైసలు పెరిగింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి మారకం విలువ రూ. 59.41గా నమోదైంది.

విరిగిపడుతున్న కొండ చరియలు

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లే ఘాట్‌ రోడ్డుపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఓ భక్తురాలికి గాయాలయ్యాయి. దీంతో ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కొండపైకి వెళ్లేందుకు …

పాత సచివాలయం ప్రాంగణంలో తగలబడుతున్న భవనం

శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని పాత సచివాలయం ప్రాంగణంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండంతస్థుల భవనం పూర్తిగా అగ్నికి అహుతయ్యింది. పెద్ద ఎత్తున ఎగిసి …

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): ఇవాళ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. 350 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 105 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది. రూపాయి స్వల్పంగా కోలుకుంటుంది. డాలర్‌తో …

తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయి: సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీ అధిష్టానం చర్చలు …

తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయి: సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీ అధిష్టానం చర్చలు …

పెటా కోసం సానియా రాకెట్‌ వేలం

న్యూఢిల్లీ: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన ఆటోగ్రాఫ్‌తో ఒక రాకెట్‌ను పెటా సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఈ బే ఆ రాకెట్‌ను వేలం వేయనుంది. వేలంపాటలో …

ఎంపీ పొన్నం ఇంట్లో సమావేశమైన టీ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో మధుయాష్కీ, ఆనంద్‌ …

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించిన షిండే

బీహార్‌: బుద్ధగయ పేలుళ్ల ఘటనలో మావోయిస్టుల పాత్ర సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని కేంద్ర హోం శాఖామంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెల్లడించారు. మహాబోధి అలయంలో పేలుళ్ల …

నేను సమైక్యవాదినే పలికి మంత్రి శత్రుచర్ల

విజయనగరం: అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తూ మార్గమధ్యంలో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో అగారు. ఈ సందర్భంగా అయన పూసపాటిరేగలోని కార్యకర్తలను …