జాతీయం

షిర్డీలో ఆటోను ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు

మహారాష్ట్ర,(జనంసాక్షి): ఆటోను ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గారయాలు అయ్యాయి. ఈ ప్రమాదం షిర్డీలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స …

దిగ్విజయ్‌సింగ్‌తో ఓయూ విద్యార్థి ఐకాస భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్రట& వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌తో విద్యార్థి ఐకాస భేటీ అయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఇచ్చే నివేదికపై కోర్‌కమిటీలో చర్చించి నిర్ణయం …

సుప్రీంను ఆశ్రయించిన కరుణానిధి సతీమణి

ఢిల్లీ,(జనంసాక్షి): 2 జీ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింంపు ఇవ్వాలని కరుణానిధి సతీమణి దయాళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2జీ కేసులో ఆమె సాక్షిగా ఉన్నసంగతి తెలిసిందే.

త్రిపురలో స్వల్ప భూకంపం

త్రిపుర,(జనంసాక్షి): త్రిపురలో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.2 గా నమోదైంది.

దిగ్విజయ్‌సింగ్‌తో సూర్యప్రకాశ్‌రెడ్డి భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌తో రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భేటీ అయ్యారు.

న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లుండాలి కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం

ఢిల్లీ: ఉన్నత స్థానాల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలోనూ రిజర్వేషన్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పి. సదాశివం. ఓబీసీలకు, షెడ్యూల్డు కులాలు, …

ఇండో నేపాల్‌ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ : బుద్ధగయలో ఈరోజు ఉదయం చోటుచేసుకున్న వరస బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశ సరిహద్ధుల్లోనూ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇండో నేపాల్‌ సరిహద్దు వద్ద అధికారులు …

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నటికీ ఎన్డీయేలో భాగం కాదు: ఒమర్‌

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో అధికారంలో ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎప్పటికీ ఎన్డీయేలో భాగం కాజాలదని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా మరోసారి స్పష్టం చేశారు. 3 లోక్‌సభ స్థానాలు, 2 …

పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

గడ్చిరోలి,(జనంసాక్షి) ఆంధ్రప్రదేశ్‌- చత్తీస్‌గర్‌ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న హారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కసనూరు …

పాట్నాలో మహావీర్‌ దేవాలయం భద్రత పెంపు

పాట్నా: బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో పాట్నాలోని మహావీర్‌ దేవాలయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దేవాలయం పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు అదనపు డీజీపీ ఎస్‌కె భరద్వాజ్‌ …