జాతీయం
సుప్రీంను ఆశ్రయించిన కరుణానిధి సతీమణి
ఢిల్లీ,(జనంసాక్షి): 2 జీ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింంపు ఇవ్వాలని కరుణానిధి సతీమణి దయాళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2జీ కేసులో ఆమె సాక్షిగా ఉన్నసంగతి తెలిసిందే.
త్రిపురలో స్వల్ప భూకంపం
త్రిపుర,(జనంసాక్షి): త్రిపురలో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైంది.
దిగ్విజయ్సింగ్తో సూర్యప్రకాశ్రెడ్డి భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్సింగ్తో రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి భేటీ అయ్యారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు