జాతీయం

కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన అధికారులు

విజయవాడ సబ్‌కలెక్టరేటు: కృష్ణా డెల్టాలోని తూర్పు ప్రధాన కాలువకు ప్రకాశం బ్యారేజీ వద్ద గురువారం 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. విజయవాడ నీటి పారుదల …

కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో గురువారం మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ మిడ్నాపూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 11మంది …

పౌర విమానాయ సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గ ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పౌర విమానయాన సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఐటీడీసీ, స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాయ్‌బరేలిలో రాజీవ్‌గాంధీ …

తొలి తీర్పును 25కి వాయిదా వేసిన న్యాయస్థానం

ఢిల్లీ: ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు వెలువడుతుందని భావించిన తొలి తీర్పును జువెనైల్‌ కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. నిర్భయ కేసులో అరుగురు …

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో షేన్‌ వార్న్‌

దుబాయ్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌కి ఐసీసీ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. జులై 19న ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల మధ్య రెండో యాషెన్‌ టెస్ట్‌ మ్యాచ్‌  విరామసమయంలో …

కేవీపీ ఇంట్లో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హస్తినలో కేవీపీ రామచంద్రరావు నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం టీజీ వెంకటేశ్‌ మీడియాతో మాట్లాడారు. తమ అభిప్రాయాలను కోర్‌ కమిటీ …

కేవీపీ నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ

ఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు, నాయకులు సమావేశ మయ్యారు. కాసేపట్లో వీరంతా దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కానున్నారు.

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉద్దీపన పథకాలు …

ఢిల్లీలో జరిగిన అత్యాచారం కేసులో నేడు తొలి తీర్పు

ఢిల్లీ : ఢిల్లీలో గత డిసెంబరులో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన కేసులో తొలి తీర్పు ఈరోజు వెలువడనున్నట్లు సమాచారం. అరుగురు నిందితుల్లో ఒకరు …

ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు

విజయవాడ: విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ప్రతికూల …