జాతీయం

సమైక్యాంధ్రకే మొదటి ప్రాధాన్యత: కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సమైక్యాంధ్రకే తన మొదటి ప్రాధాన్యత అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. రాయలసీమ జిల్లాలను విభజిస్తే ఎట్టి …

సోనియాతో సమావేశమైన మంత్రి రామచంద్రయ్య

ఢిల్లీ: రాష్ట్ర మంత్రి సి.రామచంద్రయ్య కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలపై, రాయలసీమ సమస్యలపై రామచంద్రయ్య ఈ సందర్భంగా …

శ్రీచక్ర గోల్డ్‌ ఎండీ అరెస్టు

విశాఖ: అధిక వడ్డీల పేరుతో మోసానికి పాల్పడిన శ్రీచక్ర గోల్డ్‌ ఎండీ అరుణాదేవి సహా పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరుణాదేవి నుంచి రూ. 22.5లక్షల …

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): యమునోత్రి డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పుల్‌చల్‌ బాడీయూలో రాకపోకలు నిలిచిపోయాయి. పునరావాస కార్యక్రమాలకు …

సోనియాతో దిగ్విజయ్‌సింగ్‌ భేటీ

ఢీల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై దిగ్విజయ్‌సింగ్‌ సోనియాతో చర్చించే అవకాశముంది. సోనియాతో భేటీకి ముందు దిగ్విజయ్‌సింగ్‌ …

ఢిల్లీలో కూలిన నాలుగంతస్థుల భవనం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తూర్పు ఢిల్లీలోని జఫ్రాబాద్‌ సమీపంలో నాలుగు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. పోలీసులు, రెస్య్కూటీంలు …

సోనియాతో దిగ్విజయ్‌సింగ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలిన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ శనివారం ఉదయం యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై సోనియా, దిగ్విజయ్‌ సింగ్‌ల …

దిగ్విజయ్‌సింగ్‌తో ముగిసిన టీజేఏసీ నేతల భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్‌ సింగ్‌తో తెలంగాణ జేఏసీ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన …

ఢిల్లీ అత్యాచారం కేసులో విచారణ పూర్తి

ఢిల్లీ: గత డిసెంబరులో ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో అరో నిందితుడి (బాల నేరస్థుడు) విచారణ పూర్తయింది. ఈ కేసులో న్యాయస్థానం తీర్పును …

నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళన

విశాఖ జిల్లా: విశాఖలో అధిక వడ్డీల పేరుతో మోసగించిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువస్తుండగా సిమ్స్‌ బాధితులు వారిని అడ్డుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలంటూ కోర్టు …