జాతీయం

బుద్ధగయకు బయల్దేరిన భాజపా ఎమ్మెల్యేల బృందం

బుద్ధగయ: బాంబు పేలుళ్లు జరిగిన మహాబోధి అలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించడానికి బీహార్‌ రాష్ట్రంలోని భాజపా ఎమ్మెల్యే బృందం బయల్దేరింది. రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ నేతృత్వంలో ఈ …

ఎనిమిది నగరాలను అప్రమత్తం చేసిన హోంశాఖ

ఢిల్లీ: బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశంలోని 8 ప్రధాన నగరాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌, చెన్నై, బెంగళూరు ,పుణె, …

ఉగ్ర దాడిపై మండిపడిన ప్రతిపక్షాలు

ఢిల్లీ : ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించినా తగిన భద్రతా చర్యలు తీసుకోక, ఉగ్రవాదుల దాడికి అవకాశమివ్వడం పట్ల కేంద్ర, బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలపై భాజపా, ఇతర విపక్షాలు …

ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ: బుద్ధగయలో పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన నితీష్‌కుమార్‌

బీహార్‌ : బుద్ధగయలో పేలుళ్ల జరిగిన మహాబోధి అలయాన్ని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పరిశీలించారు. పేలుడు సంభవించిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట బీహార్‌ …

పేలుళ్లను ఖండించిన ప్రధాని

ఢిల్లీ: బుద్ధగయలోని మహాబోధి అయలంలో జరిగిన వరుస పేలుళ్లను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఖండించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు.

వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బుద్ధగయ

బుద్ధగయ,(జనంసాక్షి): బీహార్‌ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బుద్ధగయ ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మహాబోది ఆలయం సమీపంలో 8 వరుస పేలుళ్లు సంభవించాయి. స్వల్ప వ్యవధిలో …

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణీ

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వరకు అల్పపీడన ద్రోణీ కొనసాగుతోందని దీనికి …

తమిళనాడు శాసనసభను ముట్టడించిన ముస్లింలు

చైన్నై,(జనంసాక్షి): వేలాది మంది ముస్లింలు ఈ రోజు తమిళనాడు శాసనసభను ముట్టడించారు. పలు డిమాండ్లతో వారు ఆందోళనకు దిగారు. ముస్లిం వివాహాలకు చట్టబద్దత కల్పించాలని, రిజర్వేషన్లు 8 …

కావూరితో ముగిసిన బొత్స భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ భేటీ ముగిసింది. తెలంగాణపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రుల అభిపాయ్రాల సేకరణలో భాగంగా బొత్స …