జాతీయం
ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: బుద్ధగయలో పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
పేలుళ్లను ఖండించిన ప్రధాని
ఢిల్లీ: బుద్ధగయలోని మహాబోధి అయలంలో జరిగిన వరుస పేలుళ్లను ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఖండించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు