జాతీయం
నాటుబాంబు పేలి మహిళకు గాయాలు
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలులో చెత్తకుప్పలో నాటు బాబు పేలి మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.
స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభం
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 25 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ ట్రేడవుతుంది.
ఏసీబీకి చిక్కిన సబ్రిజిస్ట్రార్
హైదరాబాద్,(జనంసాక్షి): శేరిలింగంపల్లి సబ్రిజిస్ట్రాఱ్ గణపతి ఏసీబీకి చిక్కారు. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా సబ్రిజిస్ట్రార్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఎఫ్డీఐ పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆంటోనీ
ఢిల్లీ,(జనంసాక్షి): రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 నుంచి 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ వ్యతిరేకించారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు