జాతీయం

థానేలో కూలిన భవనం: ముగ్గురు వ్యక్తుల మృతి

థానే,(జనంసాక్షి): మహారాష్ట్రలోని భీవండిలో గత అర్ధరాత్రి ఓ భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి …

విజయవాడలో తెదేపా రెండో ప్రాంతీయ సదస్సు

విజయవాడ: నగరంలోని ఈడ్పుగల్లులో తెలుగుదేశం పార్టీ రెండో ప్రాంతీయ సదస్సు మరి సేపట్లో  ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రీణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా …

నాటుబాంబు పేలి మహిళకు గాయాలు

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలులో చెత్తకుప్పలో నాటు బాబు పేలి మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ముంబయిలో కూలిన రెండంతస్థుల భవనం

ముంబయి: ముంబయిలోని భివాండిలో రెండంతస్థుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో మున్నా వజూర్‌ దివాన్‌ (25) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో13 మంది గాయాలపాలయ్యారు. విపత్తు …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌, 25 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ ట్రేడవుతుంది.

ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శేరిలింగంపల్లి సబ్‌రిజిస్ట్రాఱ్‌ గణపతి ఏసీబీకి చిక్కారు. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్‌ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆంటోనీ

ఢిల్లీ,(జనంసాక్షి): రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 నుంచి 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ వ్యతిరేకించారు.

గోపీనాథ్‌ ముండేకు నోటీసులు జారీ చేసిన ఆదాయపన్నుశాఖ

ముంబయి,(జనంసాక్షి): ఎన్నికల ఖర్చుపై భాజపా నేత గోపీనాథ్‌ ముండే చేసిన వ్యాఖ్యలు ఆయనకు కష్టాలు కొనితెచ్చాయి. తాజాగా ఆదాయపన్ను శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. లోఖ్‌సభ …

భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక నౌకాదళం

తమిళనాడు,(జనంసాక్షి): శ్రీలంక నౌకాదళం ఇటీవల అరెస్టు చేసిన 49 మంది భారత జాలర్లను విడుదల చేసింది. రెండు రోజుల్లో వారు భారత్‌ రాబోతున్నారని తమిళనాడు ప్రభుత్వం బుధవారం …