జాతీయం

ఎస్పీ అమర్జిత్‌ బలిహార్‌కు అశ్రునివాళులు

రాంచి,(జనంసాక్షి): నిన్న జార్ఖండ్‌లో మవోయిస్టుల దాడిలో మృతిచెందిన పాకూర్‌ ఎస్పీ అమర్జిత్‌ బలిహార్‌కి గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌తో సహా పలువురు రాష్ట్ర ప్రముఖులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు,సిబ్బంది …

యువ కన్నడ నటుడు హేమంత్‌ మృతి

బెంగళూరు,(జనంసాక్షి): యువ కన్నడ నటుడు హేమంత్‌(27) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. బెంగళూరులోని ప్రైవేట్‌ అతడు కన్ను మూశాడని హేమంత్‌ కుటుంబానికి చెందిన సన్నిహితుడొకరు వెల్లడించారు. నిన్న …

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబయి: బల్లార్డ్‌ పీర్‌లోని ప్రభుత్వ కార్యాలయ భవనంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది …

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదాలు

ముంబయి,(జనంసాక్షి): ముంబయిలో బుధవారం రెండు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. బల్లార్డ్‌ పీర్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న నాలుగవ అంతస్థులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున …

ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ఐకాస నేతలు

ఢిల్లీ : తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ తదితరులు ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు భాజపా అగ్రనేతలతో భేటీ …

వైకాపాకు గద్దె బాబూరావు రాజీనామా

విజయనగరం: వైకాపా మండల సమన్వయకర్త పదవికి గద్దెబాబూరావు రాజీనామా చేశారు. గత కొంత కాలంగా వైకాపా తీరుపై అసంతృప్తితో ఉన్న బాబూరావు ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. …

విశాఖలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ర్యాలీ

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్టు వెంటనే ప్రకటించాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో ర్యాలీ నిర్వహించారు. …

విజయనగరం వైకాపాలో వర్గపోరు

విజయనగరం: విజయనగరం జిల్లా వైకాపాలో వర్గపోరు కొనసాగుతోంది. వైకాపాను వీడేందకు గద్దె బాబూరావు సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కార్యకర్తలు తెదేపాలో …

ముంబయిలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

ముంబయి: ముంబయిలో నాలుగు ట్రక్కుల్లో తరలిస్తున్న నగదు, బంగారు అభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి అందిన సమాచారంతో ఎస్‌.ఐ.ఎ,ఐ.టి. అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి …

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం

విశాఖపట్నం: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో…. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా లేకపోవటం, అకాశంలో మేఘాలు …