జాతీయం
ఏఏఏ ఎన్నికల్లో కల్మాడీ ఓటమి
ఢిల్లీ,(జనంసాక్షి): ఏషియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎన్నికల్లో సురేష్ కల్మాడీ ఓటమి పాలయ్యాడు. దహలాస్ జుమాన్ అల్ హమాద్ కల్మాడీపై 20-18 ఓట్ల తేడాతో గెలుపొందాడు.
బద్రీనాత్ నుంచి రాష్ట్ర యాత్రికుల తరలింపు
ఉత్తరాఖండ్,(జనంసాక్షి): బద్రీనాత్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాత్రికులను సహాయ సిబ్బంది ఈ రోజు హెలికాప్టర్లలో జోషిమఠ్, గౌచర్లకు తరలించినట్లు సమాచారం.
అమర్నాథ్ యాత్రకు పెరిగిన భక్తుల రద్దీ
జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): అమర్నాథ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అమర్నాథ్ వెళ్లే యాత్రికుల తక్షణం అనుమతి ఇస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు