జాతీయం

ఆహార భద్రత ఆర్డినెన్సుకు ఆమోదించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈరోజు ఆహార భద్రత బిల్లును ఆమోదించారు. ఆహార భద్రత బిల్లును అర్డినెన్సుగా తీసుకురావడానికి కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. …

దిగ్విజయ్‌తో సమావేశమైన లగడపాటి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ సూచించారు. శుక్రవారం దిగ్విజయ్‌సింగ్‌తో లగడసాటి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

జింబాబ్వే పర్యటనకు భారతజట్టు ఎంపిక నేడు

ముంబయి: ఈ నెల 24న జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ద్వైపాక్షిక సిరీస్‌ కోసం జాతీయ సెలక్టర్లు ఈరోజు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. …

కరీంనగర్‌ జిల్లావాసికి ‘జాతీయ యువ అవార్డు’

న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులకు ప్రతిష్టాత్మక ‘జాతీయ యువ అవార్డులు’ దక్కాయి. రాష్ట్రపతి భవన్‌లో గురువారం జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఎం రాములు, …

కాంగ్రెస్‌, బాజపా మాటల యుద్దం

గౌహతి, నూఢిల్లీ: ఇష్రత్‌ జహాస్‌ ఎన్‌కౌంటర్‌పై సిబిఐ అభియోగపత్రానికి సంబంధించి కాంగ్రెస్‌, బాజపాల మధ్య గురువారం కూడా మాటల యుద్దం కొనసాగింది. ‘ఇష్రత్‌ జహాన్‌ గత చరిత్ర …

చక్కెర దిగుమతి సుంకం పెంపు

-కేంద్ర మంత్రి కెవి థామస్‌ ఢిల్లీ: చక్కెరపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15కు పెంచాలనే ఆలోచన ఉందని కేంద్రమంత్రి కెవి థామస్‌ తెలిపారు.

వరద బాధితులకు నిత్యావసరాలు

ఉత్తరాఖండ్‌: వరద ప్రభావిత గ్రామాల్లో నెలరోజులు ఉచిత రేషన్‌, రాయితీపై కిరోసిన్‌ సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి 6 నెలల పాటు …

39వ సాక్షిగా మాజీ కేంద్రమంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌

న్యూఢిల్లీ: రైల్వేశాఖలో లంచాల కేసులో ఆ శాఖ మాజీ మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ పేరును సిబిఐ సాక్షుల జాబితాలో చేర్చింది. ఆయన మేనల్లుడు విజయ్‌ సింగ్లాతో పాటు …

తమిళనాడులో ఇళవరసన్‌ ఆత్మహత్య

తమిళనాడు: తమిళనాడులోని ధర్మపురి రైల్వేస్టేషన్‌ సమీపంలో ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. అది దళిత యువకుడు ఇళవరసన్‌(23)దని రైల్వే పోలీసులు గుర్తించారు. వన్నియం …