జాతీయం

లాభాల బాటలోకి స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): మూడు రోజులుగా నష్టపోతున్న స్టాక్‌మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. గురువారం సెన్సెక్స్‌ 233 పాయింట్లు ఎగసింది. ఐటీ రంగంలో కొనుగోళ్లు జరగడం మార్కెట్లు పెరుగుదలకు వూతమిచ్చింది. దీంతోపాటు …

ముగిసిన టీ జేఏసీ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ సమావేశం ముగిసింది. ఇవాళ హస్తినలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ …

ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం షురూ అయింది. ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్‌, అద్వానీ, వెంకయ్యనాయుడు, పార్టీ ప్రచార రథసారథి …

ఏఆర్‌ రహ్మాన్‌ కాఫీ టేబుల్‌ బుక్‌ ‘రిఫ్లెక్షన్స్‌’

చెన్నై: సంగీత దర్శకుడు, గాయుకుడు ఏ ఆర్‌ రహ్మాన్‌ ‘రిఫ్లెక్షన్స్‌’ పేరుతో ఒక కాఫీ టేబుల్‌ బుక్‌ను అవిష్కరించారు. రచయిత టి.సెల్వకుమార్‌ ఈ పుస్తకంలో మెజార్ట్‌ ఆఫ్‌ …

పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న రూ. 450కోట్ల భవింతి

ముంబయి: ఒకప్పటి వాట్సన్స్‌ హోటెల్‌…. ఇప్పటి ఎస్ల్పనేడ్‌ మ్యాన్షన్‌….. వయసు రెండు వందల ఏళ్లు, ఖరీదు రూ. 450 కోట్ల పైమాటే. దేశంలో ఉన్న ఒకే ఒక్క …

తెలంగాణ సాధనే మా లక్ష్యం కోదండరాం

ఢిల్లీ : తెలంగాణ సాధనే తమ లక్ష్యమని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కోదండరాం …

తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తాం :ప్రొ.కోదండరాం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రతే&్యక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం కొనసాగిస్తామని టీజేఏసీ కన్వీనర్‌ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రారంభమైన టీజేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో …

ఢిల్లీలో ప్రారంభమైన రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ఢిల్లీ : తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి తెరాస నుంచి కే. కేశవరావు, పెద్దపల్లి ఎంపీ …

మూడో సంతానం వార్తను నిర్ధారించిన షారుఖ్‌

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తనకు మూడో సంతానం కలిగిందన్న విషయాన్ని నిర్ధారించారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడి చేయడానికి అయన …

యూపీలో పిడుగుపాటుతో ఐదుగురు మృతి

లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ లో వేర్వురు ప్రాంతాల్లో పిడుగు పడి అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఫజియాబాద్‌ జిల్లాలోని మెచ్చురాహి గ్రామంలో ఓ …