జాతీయం

హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కిస్తే క్రిమినల్‌ కేసు

గౌహతి: రోగులకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కిస్తే వారిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ఆదేశించారు. స్థానిక దారంగ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు రోగులకు …

విద్యుత్‌ షాక్‌తో నలుగురి మృతి

చెన్నై,(జనంసాక్షి): తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా తలి సమీపంలో హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగిలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వారు వాహనంలో ప్రయాణిస్తుండగా హైటెన్షన్‌ …

రాజ్యసభకు కనిమొళి నామినేషన్‌

చెన్నై,(జనంసాక్షి): డిఎంకె అధినేత, తమిళగాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి రాజ్యసభకు మరోమారు నామినేషన్‌ దాఖలు చేశారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం కేసులో ఆమె అరెస్టు …

ప్రముఖ నటుడు మణివణ్ణన్‌ మృతి

చెన్నై: ప్రముఖ నటుడు, దర్శకుడు మణివణ్ణన్‌ గుండెపోటుతో మృతిచెందారు. మణివణ్ణన్‌ 400కు పైగా సినిమాలకు దర్శకత్వం హించారు. తెలుగులో ప్రేమలేఖ, ఒకే ఒకే ఒక్కడు, శివాజీ, రిథం, …

పరిష్కారం దిశగా అడుగులు : పొంగులేటి

కేంద్రమంత్రి ఆజాద్‌తో డిఎస్‌ భేటీ కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ న్యూఢల్లీి, జూన్‌ 14 (జనంసాక్షి) : తెలంగాణపై అధిష్టానం పరిష్కారం దిశగా ఆలోచిస్తోందని ఎఐసిసి కార్యదర్శి, …

గుజరాత్‌ మంత్రికి మూడేళ్ల జైలుశిక్ష

గుజరాత్‌: మైనింగ్‌ అక్రమాల కేసులో ఆ రాష్ట్ర మంత్రి బాబు బొఖారియా, మరో ముగ్గురికి 3ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ఏసీబీ వలలో టౌన్‌ప్లానింగ్‌ ఇన్‌స్పెక్టర్‌

విజయవాడ: విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో టౌన్‌ప్లానింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

విజయవాడలో ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

విజయవాడ స్పోర్ట్స్‌: విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో శనివారం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీకి 2625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని …

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా …

160 కిలోల గంజాయి స్వాధీనం

విఖాఖ: జిల్లాలోని గొలుగొండ మండలం పోలవరం వద్ద 160 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.