జాతీయం

కేంద్ర మంత్రివర్గంలో కావూరి, వీహెచ్‌లకు చోటు?

ఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ వార్తలు రావడంతో కొత్తగా మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం ఉందంటూ పలువురి పేర్లు విన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి …

నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థికవ్యవస్థకు నష్టం

ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజస్‌ ఢిల్లీ : ప్రభుత్వంలో నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునే విధానం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం …

గవర్నర్‌ను కలవనున్న నితీష్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌ డీ. వై పాటిల్‌ను కలవనున్నారు. బీజేపీతో తెగదెంపుల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల్ని నితీష్‌ గవర్నర్‌కు …

కేంద్ర మంత్రివర్గంలో 8 మంది కొత్తవారికి చోటు?

ఢిల్లీ : మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ వార్తల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయ మళ్లీ వేడెక్కింది. కేంద్ర మంత్రివర్గంలో ఈసారి 8మంది కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. …

పోలీస్‌స్టేషన్లో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య

ఢిల్లీ : పదహారేళ్ల బాలిక ఢిల్లీలోని ఒక పోలీస్‌ స్టేషన్లో శనివారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఆమె పనిమనిషిగా పనిచేస్తోందని, శుక్రవారం వసంత్‌కుంజ్‌ …

కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంలో ఏఈఆర్‌బీ సమీక్ష

తమిళనాడు: సుప్రీంకర్టు ఆదేశాల మేరకు కూడంకుళం అణువిద్యుత్‌కేంద్రం మొదటి యూనిట్‌ను అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్‌బీ)కు చెందిన నిపుణులు భద్రతా ప్రమాణాలను సమీక్షిస్తున్నారు. ఏఈఆర్‌బీ, న్యూక్షియర్‌ …

సోనియాతో రాహుల్‌, ద్వివేది సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సీనియర్‌ నేత జనార్ధన్‌ ద్వివేది సమావేశమయ్యారు. సమావేశంలో ఏఐసీసీ , కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించినట్లు …

జేడీయూ ఎంపీలు,ఎమ్మెల్యేల సమావేశం

పాట్నా,(జనంసాక్షి): బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ నివాసంలో జేడియూ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమవేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశానికి బీజేపీ మంత్రులు గౌర్హాజరైన …

రైల్వే మంత్రి సీపీ జోషి రాజీనామా

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీపీ జోషి రాజీనామా చేశారు. నిన్న రాజీనామా చేసిన అజయ్‌మాకన్‌, జోషి రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ …

రేపు సాయంత్రం కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ

ఢిల్లీ : రేపు సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసీసీ వర్గాల సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అజయ్‌ మాకెస్‌, జోషీల …