జాతీయం

మాకెన్‌, సీపీ జోషి రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర రైల్వే మంత్రి సీపీ జోషి, గృహ నిర్మాణం, పట్టణ పేదరికం నిర్మూలన శాఖ మంత్రి అజయ్‌ మాకెన్‌ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదించారు. …

కుమారై సీటు కోసం రుణానిధి పాట్లు

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి కుమారై కనిమొళికి రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్‌ సాయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కనిమొళి రాజ్యసభ సభ్యత్వం వచ్చేనెలతో ముగియనుంది. …

రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన రాజా

చెన్నై: సీపీఐ నేత డి. రాజా రాజ్యసభ సభ్యత్వం కోసం తమిళనాడు నుంచి తిరిగి నామినేషన్‌ దాఖలుచేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం వచ్చే నెలతో ముగియనుంది. ఆరు …

రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన రాజా

చెన్నై,(జనంసాక్షి): సీపీఐ నేత డి. రాజా రాజ్యసభ సభ్యత్వం కోసం తమిళనాడు నుంచి తిరిగి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం కోసం వచ్చే నెలతో …

ఐదేళ్ల బాలికపై అత్యాచారం: విషమంగా బాలిక పరిస్థితి

గుర్‌గాప్‌: ఢిల్లీ శివారులోని గుర్‌గాప్‌లో ఐదేళ్ల బాలిక అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాలికపై అఘాయిత్యం జరిపి అపస్మారక స్థితిలో ఉన్న అమెను దుండగులు …

పాట్నాలో బీజేపీ నేతల సమావేశం

పాట్నా,(జనంసాక్షి): బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోడీ నివాసంలో బీజేపీ నేతల సమావేశం ప్రారంభమైంది. మరికాసేపట్లో జేడీయూ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు కావాలని బీజేపీ …

ప్రయాణం 5 గంటలు… ఆలస్యం 14 గంటల ఎయిర్‌ఇండియా

ప్రయాణం వైనమిది ముంబయి:జీవితంలో మరోసారి ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కకూడదు… వందకు పైగా ప్రయాణీకులు శనివారం తీసుకున్న నిర్ణయమిది. ఐదున్నర గంటల ప్రయాణానికి 14 గంటలు వేచి …

బెంగళూరు సిటీ సెంటర్‌లో భద్రత కట్టుదిట్టం

బెంగళూరు : బెంగళూరులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ కారులో నలుగురు ఉగ్రవాదులు బెంగళూరు సిటీలోకి వచ్చారని, దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘాసంస్థల …

ఎన్టీఏతో తెగతెంపులపై నేడు జేడీయూ కీలక సమావేశం

న్యూఢిల్లీ : ఎన్డీఏతో తెగతెంపులపై నేడు జేడియూ కీలక సమావేశం జరగునుంది. జేడీయూ అధ్యక్షుడు శరద్‌యదవ్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అపార్టీ నేతలు సమావేశమై …

ఈనెల 18న కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ?

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి పదవికి అజయ్‌మాకెస్‌ రాజీనామా చేయడంతో ఈనెల 18న కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశముందని ఎఐసీసీ వర్గాల సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా …