ఈసీని కలిసిన కాంగ్రెస్ నేతలు
ఢిల్లీ : ఛత్తీస్గఢ్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కాంగ్రెస్ నేతలు నేడు ఎన్నికల కమిషనర్ను కలిశారు.
ఢిల్లీ : ఛత్తీస్గఢ్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కాంగ్రెస్ నేతలు నేడు ఎన్నికల కమిషనర్ను కలిశారు.
ఢిల్లీ : జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్యాదవ్తో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.