జాతీయం

ఈసీని కలిసిన కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కాంగ్రెస్‌ నేతలు నేడు ఎన్నికల కమిషనర్‌ను కలిశారు.

హ్యాకింగ్‌కు గురైన పోలీసు సిబ్బంది వేతనాల ఎకౌంట్లు

గ్రీన్‌ దేశంలో నగదు డ్రా ముంబయి: ముంబయికి చెందిన పలువురు పోలీసుల వేతనాల ఎకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. 14 మంది పోలీసుల యాక్సిన్‌ బ్యాంకు ఎకౌంట్లనుంచి డబ్బును …

శరద్‌యాదవ్‌తో ఏచూరి భేటీ

ఢిల్లీ : జనతాదళ్‌ (యు) అధ్యక్షుడు శరద్‌యాదవ్‌తో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

ఆజాద్‌తో డీఎన్‌ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకులు, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. తెలంగాణ అంశంతో పాటు …

సోనియాను కలిసిన గులాం నబీఆజాద్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీఆజాద్‌ కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ ‘పై …

మోడీ వివాదంతో జేడీయూలో చీలిక

న్యూఢిల్లీ,(జనంసాక్షి): నరేంద్ర మోడీ వివాదంతో జేడీయూలో చీలిక ఏర్పడినట్లు తెలుస్తుంది. ఎన్టీయేతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు లేవని జేడీయూ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ చెబుతుంటే, మరోవైపు నితీష్‌ కుమార్‌ …

బీహర్‌లో రైలు ఆపి కాల్పులు జరిపిన నక్సలైట్లు

పాట్న: బీహర్‌లో ఈ రోజు మధ్యాహ్నం రైలు పై నక్సలైట్లు దాడిచేసిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 150 మంది  నక్సలైట్లు జముయ్‌`కుందత్‌ …

రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం: వీహెచ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలుక అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు విమర్శించారు. దీనిపై సీఎం కిరణ్‌, మంత్రి జానారెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు. …

సిగ్నల్‌ లేకుండా 17 కి.మీ… దూసుకుపోవచ్చు!

ముంబయివాసులకు ‘ఫ్రీ వే’ ముంబయి: ముంబయి వాసులకు శుభవార్తే ఇది. కొత్తగా నిర్మించిన ఈస్టర్న్‌ ఫ్రీవే రేపటి నుంచి ఉపయోగంలోకి రానుంది. 17 కి.మీ పొడవైన ఈ …

మన దేశంలోనే 2017 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మన దేశం అండర్‌ -17 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. 2017 లో జరగబోయే అండర్‌ -17 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు …