జాతీయం

ఏపీ భవన్‌లో సిఎంని కలిసిన దుగ్గల్‌

న్యూఢీల్లీ, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని హో శాఖ మాజీ కార్యదర్శి వి. కె. దుగ్గల్‌ గురువారం ఏపీ భవన్‌లో కలిశారు. వీరిద్దరి మధ్యపలు అంశాలు చర్చకు వచ్చినట్లు …

కోర్టులో లొంగిపోయిన విజయకాంత్‌

చెన్నై: డీఎండీకె అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌ గురువారం తిరునల్వేలి కోర్టులో లొంగిపోయారు. విజయ్‌ కాంత్‌ తిరునల్వేలి జిల్లా పర్చటన సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా …

కోర్టులో లొంగిపోయిన విజయకాంత్‌

చెన్నై: డీఎండీకె అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌ గురువారం తిరునల్వేలి కోర్టులో లొంగిపోయారు. విజయ్‌ కాంత్‌ తిరునల్వేలి జిల్లా పర్చటన సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా …

కర్ణాటకలో 49 గనుల లైసెన్స్‌లు రద్దు

న్యూడిల్లీ: ఓఎంసీ కేసులో ఆంద్ర-కర్ణాటక సరిహద్దులు నిర్ణయించేంత వరకు మైనింగ్‌ నిషేధించాలని సుప్రీం కోర్టు గురువారం ఆతుశించింది. ఇందుకు సంబందించిన ఇరు రాష్ట్రల సరిహద్దు అంశంలో జోక్యం …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబై, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ఆరంభంలోనే లాభాల బాటలో పయనిస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభంకాగానే సెన్సెక్స్‌ 74 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.

ముంబయి పేలుళ్ల కేసులో మరో ముగ్గురికి వూరట

న్యూఢిల్లీ, జనంసాక్షి: సినీ నటుడు సంజయ్‌దత్‌ లొంగుబాటు గడువు పెంచిన సుప్రీంకోర్టు ఈ రోజు మరో ముగ్గురికి కూడా వూరట నిచ్చింది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో …

బ్యాంకుల మనీలాండరింగ్‌పై నేడు సమీక్షించునున్న ఆర్‌బీఐ

న్యూఢీల్లీ, జనంసాక్షి: ప్రైవేటు బ్యాంకుల మనీలాంరింగ్‌ కేసుపై ఆర్‌బీఐ గురువారం సమీక్ష నిర్వహించనుంది. దీని కోసం ఆర్థికసేవల కార్యదర్శి ఆర్‌బీఐ సీనియర్‌ అధికారులతో భేటీ కానున్నారు. ఐసీఐసీఐ, …

ఓఎంసీ కేసులో సుప్రీం తీర్పు

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఓఎంసీ కేసులో గనుల గజినీ గాలిజనార్థన్‌రెడ్డి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక – ఆంధ్ర&ప్రదేశ్‌ సరిహద్దులు నిర్ధరించే వరకు తవ్వకాలు రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్జు …

రాహుల్‌గాంధీతో భేటీకాన్ను సీఎం

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారయణ గురువారం భేటీ కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను …

ఇవాల్టి ఐపీఎల్‌-6 మ్యాచ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఇవాళ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రాత్రి …