జాతీయం

మరోసారి దద్దరిల్లిన ఢీల్లీ

న్యూటీల్లీ, జనంసాక్షి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి దద్దరిల్లింది. యువత మహిళా సంఘాల ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిపోతోంది. బాధితురాలి మృతిదేహం వుంచిన …

ఆందోళనలతో దద్దరిల్లిన దేశ రాజధాని

న్యూఢీల్లీ, జనంసాక్షి : చిన్నారి అత్యాచార ఘటనపై ఢీల్లీ ప్రజల తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ వరుసగా రెండోరోజు కూడా ఆందోళనలను చేపటంటడంతో రాజధాని దద్దరిల్లిపోయింది. …

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి : మాయావతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ లో శాంతిభద్రతలు పూర్తిగా కుంటుపడ్డాయని బీఎస్పీ చీఫ్‌ మాయావతి మండిపడ్డారు.రాష్ట్రంలో కిడ్నాఫ్‌లు ,లూటీలు ,మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి …

మైక్రోసాప్టే అత్యంత ఆకర్షణీయం

న్యూఢిల్లీ : భారత్‌లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ కంపెనీగా ఈ ఏడాది కూడా మైక్రోసాప్ట్‌ ఇండియానే నిలిచిందని మానవ వనరుల సర్వీసులందజేసే సంస్థ ,ర్యాడ్‌స్టడ్‌ సర్వేలో తేలింది. …

ప్రధాని నివాసంలో కోర్‌ కమిటి సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటి శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. పార్లమెంట్‌ సమావేశాలు ,కర్ణాటక ఎన్నికలు, 2జీ స్పెక్ట్రమ్‌ వ్యవహరంపై చర్చ జరిగే అవకాశముంది. …

ఆజాద్‌తో ముగిసిన రాజనర్సింహా భేటి!

న్యూఢిల్లీ : రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ తో డిప్యూటీ సీఎం రాజనర్సింహా భేటీ ముగిసింది .వీరివురు సార్వత్రిక ఎన్నికలు, పార్టీ స్థితిగతులపై అరగంట …

తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ఆందోళన

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలంలో కేపీఆర్‌ సంస్థ అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గ్రామస్థుల ఆందోళనలో పొక్లెయిన్‌ డ్రైవర్‌ …

విద్యార్థులకు లావ్‌ట్యాప్‌, టాబ్లెట్‌లు

కర్ణాటక విధానసభ ఎన్నికల్లో భాజపా హామీ బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఓటర్లకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర భాజపా శాఖ ఎన్నికల ప్రణాళికను విడుదల …

కేంద్ర సాయం కోరనున్న తమిళనాడు

చెన్నై : తమిళనాడులో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రూ. 19,665 కోట్లను సాయంగా ఇవ్వాలని కేంద్రాన్ని తమిళనాడు సర్కార్‌ కోరనుంది. తమిళనాడు అసెంబ్లీలో ఆ …

జేపీసీ నివేదిక పూర్తికాలేదు: సిబాల్‌

న్యూఢీల్లీ: 2జి కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక ఇంకా పూర్తిలేదని కేంద్రమంత్రి కపిల్‌సిబాల్‌ అన్నారు. ప్రస్తుతం వెలువడింది ముసాయిదా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. …