జాతీయం

హెలికాప్టర్‌ కొనుగోలు ఒప్పందం రద్దుపై భిన్నాభిప్రాయాలు లేవు : ఆంటోనీ

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్‌ కొనుగొలు …

నర్సీరీలో ప్రవేశాలకు విద్యాహక్కు చట్టం వర్తించదు : ఢీల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : పాఠశాలల్లో నర్సీరీ ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నర్సీరీ ప్రవేశాలకు విద్యాహక్కు చట్టం వర్తించదని కోర్టు తేల్చిచెప్పింది. …

బీజేపీ పార్లమెంటరీ బోర్బు సమావేశం

న్యూఢిల్లీ : ఎల్‌కే అద్వానీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, హెలికాప్టర్ల కుంభకోణంపై చర్చిస్తున్నట్లు …

మన్మోహన్‌సింగ్‌తో నేడు బ్రిటన్‌ ప్రధాన భేటీ

న్యూఢిల్లీ : భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో నేడు భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు హెలికాప్టర్ల …

నేటి నుంచి ఇటలీలో సీబీఐ, రక్షణ శాఖ దర్యాప్తు

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణంపై వివరాలు సేకరించేందుకు ఇటలీ వెళ్లిన భారత రక్షణ సంస్థ, సీబీఐ బృందాలు నేటి నుంచి అక్కడ దర్యాప్తును ప్రారంభంచనున్నాయి. హెలికాప్టర్ల కొరుగోలు …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 11 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 3 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

నేడు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ : భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. బడ్జెట్‌ సమావేశాలపై రేపు లోక్‌సభ …

వీరప్పన్‌ అనుచరుల ఉరిపై తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అనుచరుల ఉరి అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. వీరప్పన్‌ అనుచరులైన నలుగురి ఉరి …

వామ్మో ! మంత్రి ఇంట్లో

ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం కోహిమా, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): ఎన్నికలు జరగనున్న నాగాలాండ్‌లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలు …

హెలికాప్టర్ల ఒప్పందంపై చర్చకు సిద్ధం : ప్రధాని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి ): హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తొలిసారిగా స్పందించారు. వీవీఐపీల హెలికాప్టర్ల ఒప్పందంలో ప్రభుత్వం దాచడానికి ఏవిూ లేదని స్పష్టం చేశారు. …