జాతీయం

గోద్రా అల్లర్లలో ముమ్మాటికీ మోడీ పాత్ర

– ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఖట్జూ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : గోద్రా అల్లర్లలో ముమ్మాటికీ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్ర ఉందని …

ఉరికంబం ఎక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్న

– నా మరణాంతరం నేను లేనని బాధపడొద్దు – ఈ ఉన్నతిని గుర్త్తుంచుకొని గర్వించండి – కుటుంబ సభ్యులకు అఫ్జల్‌గురు చివరి ఉత్తరం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 …

తుదిశ్వాస వరకూ జనలోక్‌పాల్‌ కోసం పోరాడుతా

మా పోరాట ఫలితమే స.హ. చట్టం గ్రామస్థాయినుంచే అవినీతి వ్యతిరేక పోరాటం జన్‌లోక్‌పాల్‌తో 50శాతం అవినీతిని అరికట్టొచ్చు అన్నాహజారే హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : తుది …

తెలంగాణ రాజ్యాంగబద్ధమైన హక్కు

హక్కుల పోరాటానికి ఓటమి లేదు ప్రజల నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి గోదావరిఖని, ఫిబ్రవరి 17, (జనం సాక్షి) : తెలంగాణ …

నేడు మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్‌

ముంబయి: మహిళల క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీన్‌ జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. ఫైనల్లో గెలిచి ఆరోసారి ప్రపంచకప్‌ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా …

నేడు ఇటలీకి సీబీఐ, రక్షణశాఖ బృందం

న్యూఢిల్లీ : రూ.3,600 కోట్ల హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని దక్కించుకోవటానికి అగస్టా వెన్ట్‌ల్యాండ్‌ రూ.300 కోట్ల మేర లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి సీబీఐ, రక్షణశాఖ …

మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో

సత్వరన్యాయం కోసం కృషి చేయండి : ప్రధాని న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఆందోళన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : దేశంలో …

నవోదయ సిబ్బంది సమ్మె విరమణ

– మంత్రి శశిథరూర్‌తో చర్చలు సఫలం – నేటి నుంచి విధులకు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నవోదయ ఉద్యోగులు సమ్మె విరమించారు. కేంద్రం నిర్దిష్టమైన …

రాహుల్‌తో ముగిసిన కాంగ్రెస్‌ నేతల సమావేశం

న్యూఢిల్లీ : పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ …

హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తుపై ఇటలీ వెళ్లనున్న అధికారుల బృందం

ఢిల్లీ: హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు కోసం రక్షణశాఖ, సీబీఐ అధికారుల బృందం రేపు ఇటలీ వెళ్లనుంది. ఇటలీ న్యాయవాదుల నుంచి ఈ  బృందం వివరాలు సేకరించనుంది.