జాతీయం

కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కడుపునొప్పొ లేవడంతో చికిత్స నిమిత్తం  ఎయిమ్స్‌ ఆస్పత్రికి …

రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలతో రెండో రోజు రాహుల్‌ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలతో రెండో రోజు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల పొత్తులు తదితర అంశాలతో …

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

– కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయండి – సీఎల్పీ, పీసీసీ, సీఎంల సమావేశంలో రాహుల్‌న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని …

పీసీసీ, సీఎల్పీ నేతలతో రాహుల్‌ సమావేశం

ఢిల్లీ : రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, శాసనసభాపక్ష నేతలతో రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షునిగా నియమితులైన రాహుల్‌ గాంధీ వివిధ రాష్ట్రాల పార్టీ …

2జీ వేలంలో పాల్గొనని సంస్థలు కార్యకలాపాలు నిలిపివేయాలి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : లైసెన్సులు రద్దయిన, కొత్తగా 2 జీ వేలంలో పాల్గొనని టెలికాం సంస్థలు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లైసెన్సుల రద్దు తర్వాత కార్యకలాపాలు …

పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం

న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీని మరోసారి అధికారంలోకి …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 15 పాయింట్లకుపైగా నష్టంతోకొనసాగుతోంది.

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.  ఇదే సమావేశంలో  పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స …

నేడు భూమికి చేరువగా రానున్న గ్రహశకలం

న్యూఢిల్లీ : పుట్‌బాల్‌ పరిమాణమంత ఒక గ్రహశకలం శుక్రవారం భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్తుతుంది. శుక్రవారం అర్థరాత్రి 12.10 గంటల ( తెల్లవారితే శనివారం)కు ఇది …

93 శాతం పోలింగ్‌

– త్రిపురలో సరికొత్త రికార్డు అగర్తలా, (జనంసాక్షి) : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈశాన్య రాష్ట్రంలో ఓటర్లు వెల్లువలా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. …