జాతీయం

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా ఆహార బిల్లు

– శ్రీధర్‌బాబు ఆశాభావం న్యూఢిల్లీ, ఫిబ్రవరి13 (జనంసాక్షి) : జాతీయ ఆహార భద్రతా బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడేలా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు …

వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్షకు నో

పిటిషన్‌ తిరస్కరించిన రాష్ట్రపతి ఏ క్షణాన్నైన ఉరి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : పోలీసుల వాహనం పేల్చివేత కేసులో నిందితులు వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్ష పిటిషన్‌ను …

అసోంలో ‘పంచాయతీ’ ఉద్రిక్తత, హింస

 19 మంది మృతి గువాహటి, (జనంసాక్షి) : అసోంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గౌల్‌పురా జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో మొదలైన హింస తీవ్రరూపం దాల్చింది. ఎన్నికలకు …

నేను అమాయకుడ్ని.. నమ్మండి

ఆరోపణలు నిరాధారమన్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో తనపై వచ్చిన …

దోషులెవరైనా వదిలిపెట్టం

హెలిక్యాప్టర్ల కుంభకోణంపై నోరు విప్పిన ఆంటోని సీబీఐ నివేదిక తర్వాత చర్యలు ఒప్పందం రద్దు దిశగా అడుగులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : హెలిక్యాప్టర్ల కొనుగోలు …

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో వెస్టిండీన్‌

ముంబాయి: మహిళల వన్డే ప్రపంచకప్‌ సమరంలో ఆస్ట్రేలియాతో తుదిపోరులో వెస్టిండీన్‌ తలపడనుంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై 8 పరుగుల తేడాతో విజయం నమోదు చేసిన …

మరోసారి పెట్రో ధరల పెంపు?

న్యూఢిల్లీ : ఈ వారంలో మరోసారి పెట్రో ధరలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  పెట్రోలు ధర లీటరకు ఒక రూపాయి, డీజిల్‌ ధర లీటరుకు 50 పైసలు …

హెలికాప్టర్ల స్కాంపై స్పందించిన రక్షణ మంత్రి

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోని స్పందించారు. హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశించామని ఆయన …

దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టం : ఆంటోనీ

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్ల కొనుగోలు ఆరోపణలపై …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.