జాతీయం

అగస్టా హెలికాప్టర్ల అమ్మకంలో కుంభ’కోణం’

సీబీఐ దర్యాప్తునకు సర్కార్‌ ఆదేశం న్యూఢిల్లీ: ఇటలీ ఎరోస్పేస్‌ కంపెనీ అధినేత అరెస్టుతో మంగళవారం మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భారత్‌ వివిఐపీలకు వినియోగించే హెలికాప్టర్ల ఆర్డర్లను …

కేంద్రం మాట తప్పితే ప్రజాస్వామ్య

స్ఫూర్తి కొరవడ్తది : పొన్నం హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి కొరవడుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ఢిల్లీలో …

ఆధారంగానే నగదు బదిలీ

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) : ఆధార్‌ ఆధారంగానే నగదు బదిలీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో సంబంధిత …

తోకలేని పిట్టతో సమాచారం సావు కబురు సల్ల

ఉరి తీశాక మూడు రోజులకు గమ్యం చేరిన ‘స్పీడ్‌పోస్ట్‌’ అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అసహనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త …

పూటకోమాట ! తెలంగాణపై ‘నెల’ తప్పిన కాంగ్రెస్‌ను సడక్‌ బంద్‌తో సత్తాచాటుదాం : కోదండరామ్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : పూటకోమాట చెప్తూ తెలంగాణపై నెల తప్పిన కాంగ్రెస్‌ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి సడక్‌బంద్‌తో ఈ ప్రాంత ప్రజల సత్తా చాటు …

సోనియాకు లేఖ రాసిన కురియన్‌

న్యూఢిల్లీ : సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పి. జె. కురియన్‌ పార్టీ అధినేత్రి సోనియా …

ఆధార్‌ గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశం: పనబాక

న్యూఢిల్లీ : గ్యాస్‌ సబ్పిడీ కోసం ఆధార్‌ అనుసంధానం గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక …

స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. జనవరిలో 10.56 నుంచి 10.79 శాతానికి ఇది పెరిగిందని అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 0.6 శాతంగా నమోదైంది. …

శవమివ్వలేదు బొంద చూపండి కన్నీటి నివాళులర్పిస్తాం

అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అభ్యర్థన శవమివ్వలేదు బొంద.. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : మృతదేహం ఇవ్వలేదు, శవాన్ని పూడ్చిపెట్టిన చోటైనా చూపండి కన్నీటితో నివాళులర్పిస్తామని అఫ్జల్‌ …

ఎవరన్నారు తెలంగాణ ముగిసిన అధ్యాయంమని

చర్చలు కొనసాతున్నాయి అఫ్జల్‌ గురు  ఉరి రాజకీయ నిర్ణయం కాదు నిబందనలమేరకే అమలు : షిండే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి): తెలంగాణ అంశం ముగిసిన అధ్యాయం …