స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభం
ముంబయి : స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 9 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి : స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 9 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ల సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్సింగ్ హాజరయ్యారు.
ముంబయి : స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 32 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.