జాతీయం

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 9 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు: బొత్స

ఢిల్లీ : సున్నితమైన తెలంగాణ అంశం పై శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన …

చిత్రావతి నదిపై అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంలో నిజదావా

న్యూఢిల్లీ : చిత్రావతి నదిపై కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ నిజదావా దాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పరగోడు రిజర్వాయర్‌కు నీటి నిల్వ …

దిగ్విజయ్‌తో బొత్స భేటీ

న్యూఢిల్లీ :పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నట్లు …

ఢిల్లీ అత్యాచారం ఘటనలో నేడు కొనసాగనున్న విచారణ

న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది.ఈ కేసులో అభియోగాలు నమోదైన ఐదుగురి నిందితులపై కోర్టు విచారణ …

ప్రారంభమైన గవర్నర్ల సమావేశం

న్యూఢిల్లీ : రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ల సమావేశం రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 32 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టు పోరు బాట తలపెట్టు

నీ ముందస్తు వ్యాఖ్యలతో తెలంగాణ ఉద్యమం నీరుగారుతోంది : నారాయణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి): కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టి పోరుబాట తలపెట్టాలని సీపీఐ రాష్ట్ర …

తెలంగాణ కోసం మరోబలిదానం

బహ్రెయిన్‌ లో వలస జీవి మృతి పండుగపూట నెలకొన్న విషాదం గంభీరావుపేట,ఫిబ్రవరి 10(జనంసాక్షి) : తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మత్యాగం చేసుకున్న విషాద సంఘటన గంభీరావుపేట …

తెలంగాణసై సీమాంధ్ర పార్టీలది ఒకే దారి

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర పార్టీలన్నింటిదీ ఒకే దారి అని, ఆ పార్టీలను నమ్మొద్దని తెలంగాణ జేఏసీ …