జాతీయం

ఆంగ్లం నేర్చుకోండి.. తెలుగుపై పట్టుసాధించండి : సీఎం కిరణ్‌

శ్రీఇక తెలుగులో న్యాయపాలన శ్రీతెలుగులో సాక్ష్యాలు నమోదు , తీర్పులు : జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(జనంసాక్షి): విద్యార్థులు ఆంగ్లం నేర్చుకోవడంతో పాటు తెలుగులో పట్టు …

కుంభమేళాలో ‘మహా’ అపశ్రుతి

అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కూలిన వంతెన తొక్కిసలాటలోఇరవైమందికి పైగా మృతి వందల సంఖ్యలో క్షతగాత్రులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయ చర్యలు అలహాబాద్‌, (జనంసాక్షి) …

కాశ్మీరీలు సంయమనం పాటించాలి

సీఎం ఒమర్‌ అప్జల్‌గురు ఉరి నేపథ్యంలో కాశ్మీరీలు సంయమనం పాటించాలని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కోరారు. ఎవరూ ఆందోళనలు నిర్వహించవద్దని, అందరూ సమంయమనం పాటించాలని విజ్ఞప్తి …

ఉరి అమలులో చట్టబద్ధంగా

వ్యవహరించాం : షిండే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అప్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. జనవరి 21న …

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు

అత్యంత గోప్యంగా తీహార్‌ జైలులో ఉరి అక్కడే ఖననం కాశ్మీర్‌లో కర్ఫ్యూ , నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : …

చివరి క్షణాల్లో ప్రశాంతంగా అఫ్జల్‌ గురు

తీహార్‌ జైలు అధికారులు న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో తీహార్‌ జైల్లో ఉరిశిక్షను అమలు చేసేముందు అఫ్జల్‌గురు ప్రశాంతంగా కనిపించారని జైలు అధికారులు తెలిపారు. ఈ …

జమ్మూకాశ్మీర్‌లో ఆందోళనలకు పిలుపు

న్యూఢిల్లీ: అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలుపై జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు మండిపడ్డారు. ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చాలని కోరినా పట్టించుకోలేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఆక్షేపించారు. …

తీహార్‌ జైల్లోనే అఫ్జల్‌గురు మృతదేహం ఖననం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఈ ఉదయం 8 గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. అనంతరం జైల్లోనే …

అత్యంత గోప్యంగా ఉరిశిక్ష ప్రక్రియ పూర్తి

న్యూఢిల్లీ: ముంబయి దాడుల ఘటనలో అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీసిన విధంగానే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు కూడా అత్యంత రహస్యంగా ఉరిశిక్ష ప్రక్రియను …

చట్టపరమైన నియమాలు పాటించే ఉరి అమలు చేశాం : షిండే

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్షకు అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలియజేశారు. జనవరి 21న రాష్ట్రపతికి …