జాతీయం

మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. ముంబయి దాడుల ఘటనలో పాక్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ క్షమాభిక్ష …

దేశవ్యాప్తంగా భద్రత పెంపు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు  చేసిన నేపథ్యంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా …

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయం : భాజపా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌గురుకి ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయమని భాజపా వ్యాఖ్యానించింది. ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు …

ఈ నెల 11 నుంచి ఢిల్లీలో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ : ఈ నెల 11 నుంచి రెండురోజులపాటు రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించనున్న 44వ గవర్నర్ల …

20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట ధర్నా: బీజేపీ

న్యూఢిల్లీ : తాము హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసి వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట …

పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్‌గురుకు ఉరి

అఫ్జల్‌గురు క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి ఉరిశిక్ష అమలుతో జమ్మూ కాశ్మీర్‌ అంతటా కర్ఫ్యూ న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్‌గురును శనివారం ఉదయం …

తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు వద్దు : అసద్‌

కోర్టుకు హాజరైన ఓవైసీ సోదరులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ …

నల్లమలకు స్పీకర్‌ బృందం

చెంచులను మనుషులుగా గుర్తించిన సర్కార్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి8 (జనంసాక్షి) : నల్లమల పర్యటనకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం శుక్రవారం బయల్దేరింది. నల్లమల అడవుల్లో …

తెలంగాణపై త్వరగా తేల్చండి

సోనియాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బృందం లేఖ బలిదానాలు వద్దు త్యాగాలకు వెనకాడం : గండ్రహైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైకమాండ్‌పై ఒత్తిడి …

ఒడిశా హక్కుల నేత దండెపాణి మొహంతి అరెస్టు

వెంటనే విడుదల చేయాలి వీవీ, హరగోపాల్‌ బరంపుర,జనంసాక్షి : ఒడిశాలో పౌర హక్కుల కోసం అహర్నిశలు పోరాడుతున్న హక్కుల నేత దండపాణి మహంతిని పోలీసులు అరెస్టు చేశారు. …