సీమాంధ్ర

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో లిమ్కా బుక్‌లో చిత్తూరు

హర్షం వ్యక్తం చేసిన సిఎం చంద్రబాబు విజయవాడ,జనవరి28(జ‌నంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా లిమ్కా బుక్‌లో చోటు దక్కించుకోవడం సంతోషమని, ఇన్నోవేషన్స్‌లో మనం నెంబర్‌ వన్‌ …

విూరుచేసిన అభివృద్ధిపై..  ఓట్లడిగే దమ్ముందా?

– అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాబు మారాడు – జయ¬ బీసీ సభలో కుర్చీలు తప్ప ప్రజలులేరు – బాబుకు జగన్‌ ఫోబియా పట్టుకుంది – వైసీపీ …

చుక్కల భూములకు పరిష్కారం చూపండి

– సరళమైన విధానాలతో పరిష్కరించాలి – 40,040 కొత్త రేషన్‌, స్ల్పిట్‌ కార్డులకు ఆమోదం లభించింది – ఫిబ్రవరి మొదటివారంలో 4లక్షల ఇళ్ల గృహప్రవేశాలు – కలెక్టర్‌ల …

నేడు కియో కారు లాంచ్‌ చేయనున్న బాబు

అనంతపురం,జనవరి28(జ‌నంసాక్షి): కియో కార్ల కంపెనీ ఏర్పాటుపై విమర్శలను పటాపంచలు చేస్తూ తొలి కారును గమంగళవారం సిఎం చంద్రబాబు విడుదల చేయబోతున్నారు. పెనుకొండ మండలం, అమ్మవారి పల్లి దగ్గర …

వైసీపీలో దగ్గుబాటి దుమారం!

– పార్టీలో చేరనుండటంపై అసంతృప్తిలో పర్చూరు వైసీపీ శ్రేణులు – ఇన్నాళ్లు పార్టీ అభివృద్ధికి పాటుపడినవారికి అన్యాయం చేయవద్దు – వైసీపీ అధినేతను కోరిన నియోజకవర్గ నేతలు …

తెదేపా గూటికి కోట్ల?

– రాత్రి భోజనానికి రావాలని చంద్రబాబు ఆహ్వానం – కుటుంబ సభ్యులతో కలిసి బాబుతో భేటీకానున్న సూర్యప్రకాశ్‌రెడ్డి – కోట్ల నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న అనుచరులు – …

‘బీసీ గర్జన’ సభ నిర్వహణకు వైసీపీ నిర్ణయం!

– బీసీ నేతలతో సమావేశమైన జగన్‌ – బీసీల అభ్యున్నతికి ప్రకటించబోయే హావిూలపై చర్చ – ఫిబ్రవరి19న బీసీ గర్జన సభ – బీసీలు లక్ష్యంగా కీలక …

బిసిలకు చేయూతపై నేతల హర్షం

కాకినాడ,జనవరి28(జ‌నంసాక్షి): బిసి కులస్తులకు 14 ప్రత్యేక కార్పొరేషన్‌ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జయ¬ బిసి సభలో ప్రకటించడం పట్ల బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు, …

ఆర్టీసీ కార్మికుల ఒకరోజు దీక్ష

ఏలూరు,జనవరి28(జ‌నంసాక్షి): ఎపిఎస్‌ఆర్‌టిసి కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డిపో వద్ద సోమవారం ఒక్క రోజు ‘ సామూహిక నిరాహార …

ప్రకృతి సేద్యంతో..  ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం

– సాంకేతికతను ప్రకృతికి అనుసంధానం చేస్తున్నాం – దీని కోసం ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది – అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టిపెట్టాలి – జన్మభూమిలో …