సీమాంధ్ర

చేతులెత్తేశారు!

– నాలుగో వన్డేలో ఓటమిపాలైన టీమిండియా – 8వికెట్ల తేడాతో కివీస్‌ ఘనవిజయం – కివీస్‌ బౌలర్ల ధాటికి 98 పరుగులకే కుప్పకూలిన భారత్‌ ¬మిల్టన్‌, జనవరి31(జ‌నంసాక్షి) …

వైసీపీ గూటికి మేడా మల్లికార్జునరెడ్డి

– జగన్‌ సమక్షంలో చేరిక హైదరాబాద్‌, జనవరి31(జ‌నంసాక్షి) : రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గురువారం వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో …

మళ్లీ టీడీపీ రాకుంటే.. ఏపీ భవిష్యత్‌ అంధకారం 

ఢిల్లీలో ధర్మపోరాటానికి.. సమాయత్తం కండి – కేంద్రం మొండివైఖరిని దేశవ్యాప్తంగా ఎండగడదాం – హావిూలు అమలు చేయండంటే దాడులు చేస్తున్నారు – వైసీపీతో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు …

అమరావతిపై శ్రీవారి ఆశీస్సులున్నాయి

– రాజధానిలో శ్రీవారి ఆలయనిర్మాణం ఒక చరిత్ర – ఏడుకొండలవాడు ఏపీలో ఉండటం మనందరి అదృష్టం –  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు – రాజధానిలో శ్రీవారి ఆలయ …

ప్రియాంక రాకతో బిజెపిలో అసహనం

శూర్పణఖ అంటూ అసభ్య విమర్శలు 3జీ అంటూ అమితషా ఎద్దేవా న్యూఢిల్లీ,జనవరి31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంకా వాధ్రాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవడంతో బిజెపిలో అలికిడి మొదలయ్యింది. అలజడి …

కోట్ల చేరికపై బాబుతో చర్చించలేదు: కెఇ

అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి కుటుంబం చేరిక అంశాన్ని చంద్రబాబు తన వద్ద ప్రస్తావించ లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డ్‌ …

గ్రామాల అభివృద్దికి కేంద్రం నిధులు రావాల్సిందే

విడుదలలో జాప్యంతో పడని అడుగు అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం కాగా, ఇప్పటికే అనేక కార్యక్రమాలు రూపొందించినప్పటికీ వాటికి నిధుల విడుదలలో …

గవర్నర్‌చేత అబద్దాలు చదివించారు

– గవర్నర్‌ ప్రసంగం టీడీపీ కరపత్రంలా ఉంది – కేంద్రం వల్లనే ఏపీ అభివృద్ధికాలేదంటున్నారు – నాలుగేళ్లు కేంద్రంతో సంసారం చేసింది టీడీపీ కాదా? – పోస్ట్‌ …

కేంద్రం చేసిన పనులు..  బాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడు

– 24గంటల విద్యుత్‌ సరఫరా కేంద్ర సహకారంతోనే సాధ్యమైంది – ఉపాధి నిధుల్లో వేలకోట్లు దుర్వినియోగమయ్యాయి – 10శ్వేత పత్రాలు అబద్దాలతో నిండినవే – కాంగ్రెస్‌తో పొత్తు …

హావిూలను విస్మరించిన టిడిపి ప్రభుత్వం

అందుకే రాజీనామా చేశానన్న మాణిక్యాల రావు అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): నియోజకవర్గానికి ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత,మాజీమంత్రి పైడికొండల మాణిక్యాల రావు …