మెదక్

వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి

తూప్రాన్( జనం సాక్షి) జూన్ 20:: గ్రామంలో వర్షం నీరు ఎక్కడ అని విలువ ఉండకుండా చూసుకోవాలని  డిఎల్పిఓ శ్రీనివాసరావు తెలిపారు మనోహరాబాద్ మండలం గౌ తూజిగూడ …

వరిని వెదజల్లే పద్ధతిలో వేస్తే అధిక దిగుబడి

తూప్రాన్( జనం సాక్షి) జూన్ 20 :: వరిని వెదజల్లే విధానంలో పండిస్తే అధిక దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ …

శ్రావణ మాసంలో శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి పూజల కోసము వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ తీర్మానం

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట జనం సాక్షి జూలై 20 శ్రాణమాసంలో శ్రీ ఉమాసంగమేశ్వర స్వామి ఆలయం కొప్పోలు, కొత్తపేట లో నిర్వహించే ప్రత్యేక పూజల కొరకై …

వ్యవసాయ పొలంలో రైతులకు అవగాహన ఏవో అభినాష్ వర్మ

రాయికోడ్ జులై 20 జనం సాక్షి రాయికోడ్ మండలం నాగన్ పల్లి గ్రామం లోని విష్ణువర్ధన్ రెడ్డి అనే రైతుకు బీస్ బి యొక్క ప్రయోజనాలను వివరించి, …

ఆర్థిక సంఘము నిధుల ‘కీ’ పంపిణి చేయడం సంతోషకరం.

సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి దోమ న్యూస్ జనం సాక్షి.  ఆర్థిక సంఘము నిధులను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు …

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి-

ఎస్ ఎఫ్ ఐ విద్యార్ది సంఘ బంద్ విజయంతమైంది ఎస్ ఎఫ్ ఐ -జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం జనగామ (జనం సాక్షి)జూలై20: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష …

మండలం అభివృద్ధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి.

పరిగి శాసనసభ్యులు  కొప్పుల మహేష్ రెడ్డి గారు. దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం లో పాల్గన్న …

గొర్రెలకు బ్లూటంగ్ (నీలి నాలుక) నివారణ టీకాలు పంపిణీ.

దౌల్తాబాద్, జూలై 20, జనం సాక్షి. గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టిందని, గొర్రె పిల్లలకు …

కేంద్ర బీజేపీ ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలు. కొప్పుల మహేష్ రెడ్డి.

దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల కేంద్రంలో  కెటిఆర్ ఆదేశాల మేరకు పాలు మరియు పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని …

* మోత్కూరు లో బొనమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాజేశ్వరమ్మ గారు*

కె. ఎస్. ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. దోమ న్యూస్ జనం సాక్షి. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామం లో అషడ మాసం సందర్భంగా జడ్పిహెచ్ఎస్ …