మెదక్

విద్యార్తులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్త్మెంట్స్ సమస్యలు పరిష్కరించాలి

జహీరాబాద్ జులై 20 (జనంసాక్షి) విద్యార్తులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్త్మెంట్స్ తోపాటు మౌలిక సదుపాయాలు పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని పీ డీ …

హనుమాన్ మందిర్ లో కొనసాగుతున్న సప్తాహ భజన

జహీరాబాద్ జులై 20 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణం లోని  హనుమాన్ మందిర్ లో ఆషాడమాసం సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సప్తాహ భజన కార్యక్రమం ఘనంగా  కొనసాగుతోంది బుదవారం …

*ఇందిరానగర్ లో కార్పొరేటర్ విస్తృత పర్యటన*

నాచారం(జనంసాక్షి): ఎంటమాలజీ , ఇంజనీరింగ్ శానిటేషన్ , జలమండలి అధికారులతో కలిసి కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ఇందిరా నగర్ లో పాదయాత్ర నిర్వహించారు. ప్రధానంగా …

పాఠశాలల అభివృద్ధికి కృషి

   *మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్                          తూప్రాన్ …

వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి

తూప్రాన్( జనం సాక్షి) జూన్ 20:: గ్రామంలో వర్షం నీరు ఎక్కడ అని విలువ ఉండకుండా చూసుకోవాలని  డిఎల్పిఓ శ్రీనివాసరావు తెలిపారు మనోహరాబాద్ మండలం గౌ తూజిగూడ …

వరిని వెదజల్లే పద్ధతిలో వేస్తే అధిక దిగుబడి

తూప్రాన్( జనం సాక్షి) జూన్ 20 :: వరిని వెదజల్లే విధానంలో పండిస్తే అధిక దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ …

శ్రావణ మాసంలో శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి పూజల కోసము వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ తీర్మానం

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట జనం సాక్షి జూలై 20 శ్రాణమాసంలో శ్రీ ఉమాసంగమేశ్వర స్వామి ఆలయం కొప్పోలు, కొత్తపేట లో నిర్వహించే ప్రత్యేక పూజల కొరకై …

వ్యవసాయ పొలంలో రైతులకు అవగాహన ఏవో అభినాష్ వర్మ

రాయికోడ్ జులై 20 జనం సాక్షి రాయికోడ్ మండలం నాగన్ పల్లి గ్రామం లోని విష్ణువర్ధన్ రెడ్డి అనే రైతుకు బీస్ బి యొక్క ప్రయోజనాలను వివరించి, …

ఆర్థిక సంఘము నిధుల ‘కీ’ పంపిణి చేయడం సంతోషకరం.

సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి దోమ న్యూస్ జనం సాక్షి.  ఆర్థిక సంఘము నిధులను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు …

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి-

ఎస్ ఎఫ్ ఐ విద్యార్ది సంఘ బంద్ విజయంతమైంది ఎస్ ఎఫ్ ఐ -జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం జనగామ (జనం సాక్షి)జూలై20: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష …