మెదక్

మండలం అభివృద్ధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి.

పరిగి శాసనసభ్యులు  కొప్పుల మహేష్ రెడ్డి గారు. దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం లో పాల్గన్న …

గొర్రెలకు బ్లూటంగ్ (నీలి నాలుక) నివారణ టీకాలు పంపిణీ.

దౌల్తాబాద్, జూలై 20, జనం సాక్షి. గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టిందని, గొర్రె పిల్లలకు …

కేంద్ర బీజేపీ ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలు. కొప్పుల మహేష్ రెడ్డి.

దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల కేంద్రంలో  కెటిఆర్ ఆదేశాల మేరకు పాలు మరియు పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని …

* మోత్కూరు లో బొనమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాజేశ్వరమ్మ గారు*

కె. ఎస్. ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. దోమ న్యూస్ జనం సాక్షి. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామం లో అషడ మాసం సందర్భంగా జడ్పిహెచ్ఎస్ …

దాన్య భాండాగారానికి శంకుస్థాపన

గౌరవ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిధిలోని బొండపల్లి గ్రామంలో  రైతులు పండించిన ధాన్యం నిల్వ ఉంచడం కోసం  …

రోడ్డు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

  బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన పనులు ఆలస్యం కావడంతో పక్కన తాత్కాలిక రోడ్డు …

ప్రజలకు అందుబాటులో వైద్యం

అమీన్పూర్ బస్తీ దవాఖాన ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు పటాన్చెరు జులై  (జనం సాక్షి) ప్రజలకు అన్ని రకాలుగా వైద్యం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం …

నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

మంత్రి హరీష్ రావు ప్రశంసల జల్లు పటాన్చెరు జులై  (జనం సాక్షి) నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  …

అంగన్వాడి లో గర్భిణికి శ్రీమంతం

అల్లాదుర్గం జనంసాక్షి జులై 19 అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్  నాలుగవ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణికి శ్రీమంతం నిర్వహించారు కార్యక్రమంలో అంగన్వాడీటీచర్ ,స్వరూప, ఆయా ,ఖాజాబి ,ఐదు సంవత్సరాల …

కార్యకర్తలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ

-ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జగదేవ్ పూర్, జూలై 19 జనం సాక్షి: కార్యకర్తలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ  వారికి ఎల్లవేళలా అండగా ఉంటున్నది టీఆర్ఎస్ …