మెదక్

దాన్య భాండాగారానికి శంకుస్థాపన

గౌరవ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిధిలోని బొండపల్లి గ్రామంలో  రైతులు పండించిన ధాన్యం నిల్వ ఉంచడం కోసం  …

రోడ్డు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

  బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన పనులు ఆలస్యం కావడంతో పక్కన తాత్కాలిక రోడ్డు …

ప్రజలకు అందుబాటులో వైద్యం

అమీన్పూర్ బస్తీ దవాఖాన ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు పటాన్చెరు జులై  (జనం సాక్షి) ప్రజలకు అన్ని రకాలుగా వైద్యం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం …

నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

మంత్రి హరీష్ రావు ప్రశంసల జల్లు పటాన్చెరు జులై  (జనం సాక్షి) నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  …

అంగన్వాడి లో గర్భిణికి శ్రీమంతం

అల్లాదుర్గం జనంసాక్షి జులై 19 అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్  నాలుగవ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణికి శ్రీమంతం నిర్వహించారు కార్యక్రమంలో అంగన్వాడీటీచర్ ,స్వరూప, ఆయా ,ఖాజాబి ,ఐదు సంవత్సరాల …

కార్యకర్తలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ

-ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జగదేవ్ పూర్, జూలై 19 జనం సాక్షి: కార్యకర్తలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ  వారికి ఎల్లవేళలా అండగా ఉంటున్నది టీఆర్ఎస్ …

వరప్రదాయని సీఎం రిలీఫ్ ఫండ్

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట జూలై 19 జనంసాక్షి :ఎందరో అభా గ్యుల పాలిట ముఖ్యమంత్రి సహాయనిధి వర ప్రధానిలా మారిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ …

ఘనంగా దేవరంపల్లి డిప్యూటీ సర్పంచ్ జన్మదిన వేడుకలు.

 జహీరాబాద్ జులై 19 (జనంసాక్షి)  అతిథి హోటల్ లో టీ ఆర్ ఎస్  నియోజకవర్గ  నాయకుల ఆధ్వర్యంలో దేవరంపల్లి గ్రామ డిప్యూటీ సర్పంచ్ పల్లె శివశంకర్ యాదవ్ …

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    – ఆయుర్వేద వైద్యురాలు చైతన్య అమృత హత్నూర (జనం సాక్షి) వర్షాకాలం సీజన్లో వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ పి.హెచ్.సీ ఆయుర్వేద …

ఈ నెల 31 వరకు రైతులందరూ రైతు బీమా ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలి నిజాంపేట్ క్లస్టర్ ఏఈఓ వంశీకృష్ణ

  నారాయణఖేడ్ జూలై 19( జనంసాక్షి)  మండల పరిధిలోని నిజాంపేట వ్యవసాయ శాఖ క్లస్టర్ పరిధిలోని రైతులందరూ ఈ నెల 31 వరకు రైతు బీమా ఇన్సూరెన్స్ …