మెదక్

వెల్దుర్తి లో ఘనంగా ఆషాడ మాస బోనాల ఉత్సవాలు

జనం సాక్షి వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో ఘనంగా ఆషాడ మాస బోనాల ఉత్సవాలను గౌడ కులస్తులు జరుపుకున్నారు డప్పు దరువుల మధ్య శివసత్తులు చిందులతో …

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి..

దోమ.న్యూస్ జనం సాక్షి. దోమ మండలకేంద్రంలో మంగళవారం ప్రైమరి. బాలికల జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు పంపిణి జరిగింది సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ అనితలు ఉప …

హరితహారం తో పచ్చదనం… సర్పంచ్ కె రాజిరెడ్డి…

దోమ.న్యూస్( జనం సాక్షి.)  హరితహారంలో చెట్లు నాటడం.పెంపకం ప్రాముఖ్యతను గుర్తించాలి అని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు మంగళవారం దోమ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమ టూ …

తాత్కాలిక రోడ్డు సౌకర్యం కల్పించాలి

బజార్   ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద తక్షణమే తాత్కాలిక రోడ్డు వసతి ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను …

**చిట్కుల్ గ్రామ సర్పంచ్ మరియు జిల్లా టిఆర్ఎస్ నాయకుని మర్యాదపూర్వకంగా కలిసిన బొంతపల్లి గ్రామ నాయకులు*

జులై 18 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో ఈనెల 24 తారీఖున నిర్వహించే బోనాల పండుగ మహోత్సవంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా …

కంపెనీ కబందహస్తాల్లో కుంట శిఖం

– విముక్తి కల్పించాలంటూ కలెక్టర్ కు ఫిర్యాదు ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) మండలం పరిధిలోని బోర్పట్ల గ్రామ సమీపంలో గల నేరటివారి కుంట శిఖం …

నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం

సంగారెడ్డి టౌన్ జనం సాక్షి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్  ఇన్నోవేషన్ కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది . …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

కేంద్రంలోని మతోన్మాద శక్తులను రాష్ట్రంలో  నియంతృత్వ పాలననుకొనసాగిస్తున్న పాలకులను గద్దె దించడమే లక్ష్యంగా  పార్టీ కార్యకర్తలు కృషి  చేయాలి సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని …

*ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్ పర్సన్*

జులై 18 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో నూతనంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పనులను మరియు …

రాష్ట్ర మహిళ కమీషన్ సభ్యురాలును కలిసి పరామర్శించిన జిల్లా లైవ్ అధ్యక్షుడు.

జనంసాక్షి న్యూస్నెరడిగొండ:  తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుంర్రం ఈశ్వరి బాయి భర్త కుంర్రం రాజు టీచర్ గత వారం రోజుల క్రితం గుండెపోటుతో చనిపోవడం …